పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రతి చేతికి పని దొరికి గౌరవంగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ప్రపంచమే ఆశ్చర్యపోయిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. అతిపెద్ద మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమైందని ప్రపంచ ద
నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా నాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు సీనియర్లకు కూడా కనీస సమాచారం �
తెలంగాణ ప్రభుత్వ పథకా లు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజల్లోనూ విశేష ఆదరణ లభిస్తోం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి రాహుల్గాంధీలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో జోష్ కనిపిస్తున్నది. ఇది ఆత్మవంచనతో తెచ్చి పెట్టుకున్నదా? లేక నిజంగానే మనసుల్లోంచి వస్తున్నదా? అనేది దేవతా వ�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చురుగ్గా పని చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపుని�
అభివృద్ధి చేసేవారిని ప్రజలు ఆదరించాలని, అబద్ధాలు చెప్పేవారికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియ�
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి పడిగెల, సావెల్ గ్రామాలకు చెందిన సుమారు 160 మంది రోడ్లు భవనాల శాఖ మంత్రి వేమ
HD Kumaraswamy | తమ పార్టీ బీజేపీతో జతకడుతుందని కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, తమ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల క
రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్న రేవంత్ రైతు వ్యతిరేకి అని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేవంత్కు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా�
బీఆర్ఎస్ పార్టీ దేశంలో ప్రబల శక్తిగా బీఆర్ఎస్ అవతరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడించారు. 2024 ఎన్నికల తరువాత బీఆర్ఎస్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మా�
Telangana | ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల సాక్షిగా అన్నదాతలు రేవంత్ కరెంటు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన ముక్కు నేలకు రాసి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘3 గంటల కాంగ్రెస�
గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు.
కొందరి వ్యాఖ్యలు కలకాలం కలవరపెడుతూనే ఉంటాయి. ఇంకించుకోలేక, విస్మరించనూ లేక ఏదో ఒక చర్యకు పూనుకొమ్మని ప్రజలను పురిగొల్పుతుంటాయి. పొలాలను చెరబట్టే, కల్లాలను తగలబెట్టే, అన్నదాతల ఆనందాన్ని అంతం చేసే దుర్మా�