కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్ తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ను తమవైపు తిప్పుకుని సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని,
వారంటీ, గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సైతం ఆగం చేయాలనే బఫూన్లను తలపించేలా హామీలు గుమ్మరిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్
రెండు రోజుల పాటు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికి గూడు, సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ స్థాయి విద్య, రైతుకు సాగు నీరు, ఇంటింటికీ తాగు నీటిని అందించడమే తన లక్ష్యమని స్పీకర�
మంథనిలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. ఇదే కోవలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం ర�
కాంగ్రెస్ హామీలు వినేందుకు ఎంత గొప్పగా ఉన్నాయో, ఆర్థికంగా చూసినపుడు ఆచరణలో అంత అసాధ్యమని, కొద్దిగానైనా ఆలోచించగలవారికి ఆదివారం రాత్రికే అర్థమైంది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సాధారణ ప్రజ�
కాంగ్రెస్వన్నీ మభ్య పెట్టే హామీలేనని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇటీవల పార్టీ నేతలు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రజలెవరూ విశ్వసించడం లేదని స్పష్టం చేశారు.
Minister KTR | అధికారం కోసం కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శిం�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాన�
ప్రధాని మోదీ (PM Modi) పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. గుజరాత్లో రక్తపుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోదీ మరచిపోనట్లు లేదని, అవే ఇ
కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్�
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. తెలంగాణ (Telangana) పోరాటాలను కాంగ్రెస్ పార్టీ (Congress) పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.