కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై గంగాధర మండలం లింగంపల్లిలో మహిళా రైతులు, కూలీలు వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను మెచ్చుకుంటూనే.. మరోవైపు కాంగ్రెస్పై మండిపడుతూ పాటలు కై�
నాటి కాంగ్రెస్ పాలనలో దుర్భిక్షంగా వ్యవసాయ రంగం.. నేటి బీఆర్ఎస్ పాలనలో సుభిక్షంగా వర్ధిల్లుతోందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే మరోసారి పవర్ హాలిడ�
MLA Bapurao | కాంగ్రెస్ నినాదం మూడు గంటలు, బీజేపీ నినాదం మతం మంటలు, బీఆర్ఎస్ నినాదం మూడు పంటలు అని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు.గురువారం భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ రైతు వేదికలో రైతులతో సమావేశమై మ�
Congress | కాంగ్రెస్ తీరుపై రైతుల్లో విభిన్న రూపాల్లో నిరసన వ్యక్తమవుతున్నది. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు.. అని వ్యాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను రైతులు ఊరూ ర తగలబెట్టారు. ఇప
Komatireddy | కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పైకి తామిద్దరం కలిసే ఉన్నట్టు చెప్పుకొంటున్నప్పటికీ అంతర్గతంగా ఒకరి నిర్ణయాలను మరొకరు తీవ్రంగా వ్�
రైతుల ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రొద్దటూరులోని రైతు వేదికలో క్లష్టర్ పరిధిలోని ఐదు గ
గ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యా�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదు.. 3 గంటలు సరిపోతదన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి అని నినదించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతున్నది. కర్షకుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. మొన్నటిదాకా నిరసనలతో హోరెత్తించిన రైతులు, ఇప్పుడు రైతు వేదికల సాక్షిగా కాంగ్రెస�
మెదక్ బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బుధవారం రాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో చ�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పాడం రైతులను ఆగం చేసే కుట్ర అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మండిపడ్డారు.
Jupally Krishna Rao | కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పార్టీలో చేరికపై ఆయనకు కాంగ్రెస్ అధిష్ఠానం గట్టి షాక్ ఇచ్చింది.