కరువు సీమ సాగునీటి గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్) దేశం దృష్టిని ఆకర్షించింది.
Minister Koppula | వెల్గటూర్ : కాంగ్రెస్ పార్టీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మూడు గంటల కరెంట్ చాలనే రేవంత్ రెడ్డి ముక్కిపోయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఆరాటపడుతున్నాడని.. కానీ సీఎం కేసీఆర్ నాయకత్�
Minister Errabelli Dayakar Rao | తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను ఇక్కడ ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకుంటే నట�
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ ఈ బిల్లుపై కపట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కవిత శుక్రవారం మీడియాతో మాట్ల�
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి తెలంగాణ పగ్గాలు వారికి అప్పగిస్తే రాష్ట్రం ఢిల్లీ పాలకుల చేతుల్లోకి వెళ్తుందని, అలా జరిగితే ఏడాదిలోనే తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫ�
‘కాంగ్రెస్ హయాంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది. బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రజలే హైకమాండ్. కానీ.. కాంగ్రెస్ నేతల హైకమాండ్
మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు దేశంలోని కీలకమైన అంశాలపై కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏ వైఖరీ లేని ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆరేనని తాము గర్వం గా చెప్పుకుంటున్నామని, కాంగ్రెస్ పార్టీకి సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా? అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం అసోం సీఎం హిమంత కుటుంబ సంస్థకు రూ.10 కోట్ల రాయితీ ఇచ్చిందన్న వార్త పెను దుమారం లేపుతున్నది. తన కుటుంబం కేంద్రం నుంచి ఎలాంటి రాయితీ పొందలేదని హిమంత ఆ వార్తను ఖండించారు.