రైతులకు 3 గంటలు కరెంటు చాలు అన్న రేవంత్రెడ్డికి పంట, వడ్లు, ఎడ్లు, తెల్వదని మంత్రి మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆద
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. రైతుల బతుకులను చీకటిలోకి నెట్టినట్టేనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడోరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతువేదికల్లో సభలు జ�
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పొత్తులాట అడుతున్నాయి. తీవ్ర ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో పీఠం ఎక్కడ చేజారుతుందోనన్న ఆందోళనలో బీజేపీ ఉంటే.. మరోసారి కేంద్రంలో గద్దెనెక్కాలనే ఆత్రుతలో కాంగ్రెస్ ఉన్నది. ఇందుక�
డబ్బు ఐదేండ్ల స్వాతంత్య్ర దేశంలో దక్షిణా ది నాయకత్వంలో ఏర్పడిన ఏకైక జాతీయ పార్టీ బీఆర్ఎస్. ఇన్నేండ్లలోనూ దేశ మౌలిక సమస్యలేవీ పరిష్కారం కాని అనివార్యత నుంచి బీఆర్ఎస్ ఏర్పడింది. ఇన్నాళ్లు దేశాన్నేలి
నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం.. 2014 ముందు ఎక్కువగా వ్యవసాయ సంబంధిత ఆత్మహత్యలు నమోదయ్యాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది. ప్రభుత్వం రైతు ప్రాయోజిత పథకాలను తీసుకువచ్చి సాగుకు స�
కులాల పుట్టుపూర్వోత్తరాలు ఏవైతేనేమి ఈ రోజుల్లో కుల దురహంకార వ్యాఖ్యల్ని ఎవరూ సహించరు. మా కులమే గొప్ప అని ఎవరైనా అంటే ఆ కులం వారే హర్షించరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న �
మహబూబ్నగర్ కలెక్టర్ను కాంగ్రెస్ నాయకుడు జనంపల్లి అనిరుధ్రెడ్డి అసభ్యకరంగా దుర్బాషలాడినందుకు వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఈ�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పలు పార్టీలు సభలు, సమావేశాలు ఏర్పాటుచేసుకొని, జన సమీకరణ చేసుకోవడం సహజమే. కానీ, అలాంటి సభలతోనే అధికా
మూడు గంటల కరెంట్ ఇస్తానంటున్న కాంగ్రెస్ కావాలా..? నిరంతరం ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో.. రైతులు తేల్చుకోవాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు.
పట్టణంలో ఆర్టీసీ బస్డిపోపై అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి మార్కెట్
Minister Errabelli | గతంలో కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్.. వారి అసమర్థ, దుష్ట, దుర్మార్గ పాలన వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. వ్యవసాయాన్ని దండుగ చేసిన పాపం ఆ పార్టీదే. ఉచిత విద్యుత్ పై రేవంత్ వ�