స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,
సంచలనాలకు కేంద్రబిందువైన సీఎం కేసీఆర్తో స్కా ములకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ నాయకు లా పోటీ పడేది ? ఈ మిలాకత్ లేని వ్యవహారంతో ములాకతు లు ఎలా సాధ్యమో మనకు అర్థం కానీ విషయం.
దేశానికే ఐటీ హబ్గా తెలంగాణ అవతరించింది. ఇది కేవలం పెట్టుబడులతోనే సాధ్యం కాలేదు. యువతకు విద్య, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నమూ ఇందుకు కారణం. టాస్క్ వంటి విభాగాన్ని, ఐ�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండలం రావులపెంట గ�
రామగుండం కాంగ్రెస్లో కలవరం మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ను ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ప్రసాద్కే కేటాయించాలని ఐఎన్టీయూసీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
అమలవుతున్నదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ, భీమ్గల్ మండలాల్లో సుమారు రూ.28 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాప�
Minister Jagadish Reddy | దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన,
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ హ్యాట్రి�
టికెట్ నాకే.. లేదు నాకంటే నాకు.. అంటూ కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రకటించుకుంటున్నారు. ఎన్నిక లు దగ్గరకొస్తున్న వేళ టికెట్ల కలవరం మొదలైంది. నాయకుల్లో సమన్వయం లోపించి వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ‘ఎవర�
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా ని
కాంగ్రెస్ ఎంపీలు రేవంత్, ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చారు. లోక్ చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. మహిళా బిల్లుకు మద్దత�
తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి �
రామగుండం కాంగ్రెస్ కలవరం మొదలైంది. పార్టీ టికెట్ ఐఎన్టీయూసీ కోటాలో సీనియర్ నాయకుడు జనక్ కేటాయించాలని ఐఎన్టీయూసీ వ ర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.