వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరసరిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ మాటలు
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. 2015లో ఎన్డీపీఎస్ చట్టం కింద సుఖ�
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.
ఎన్నికల్లో గెలిస్తే ఐదురోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్..ఇప్పుడు పసుపు బోర్డు ఎక్కడా? అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు.
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కానుగంటి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగు నాగేష్, తదితరుల గురువా�
ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎ�
ఎన్నికల ముందర ఊర్లకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల గాలిమాటలు నమ్మద్దు. పొరపాటున వారికి అధికారమిస్తే మన బతుకులు అంధకారమవుతాయి’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మ�
రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం కింద పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటికి ఢోకా లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో డబు�
కాంగ్రెస్ నేత, ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్కు చుక్కెదురైంది. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ఎస్సీ కాలనీలోని గణేశ్ మండపానికి వచ్చిన ఆయనను యువకులు
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని కోడకండ్ల మండలం రామేశ్వరం గ్రామ కాంగ్రెస్ నాయక�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. కందుకూరు మండలంలోని కొత్తూరు, గఫూ�
కాంగ్రెస్ ఇస్తున్న గ్యారెంటీ హామీలకు వారంటీ ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆరు గ్యారెంటీ హామీలంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్న మాయమా