కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ (Delhi Services Bill )బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు పలకడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు.
MLAs Assets | పేద, మధ్య తరగతి భారతావనికి ధనవంతులైన ప్రజా ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు తేలింది. దేశంలోని ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కోటీశ్వరులని తెలిసింది.
Jupally Krishna Rao | మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు మరో ఝలక్ తగిలింది. ఆయన గడిచిన రెండు నెలలుగా చెప్తున్న కొల్లాపూర్లో చేరికల సభ అటకెక్కింది. ప్రియాంక గాంధీ సమక్షంలో తాను కాంగ్రెస్లో చేరుతానం టూ ఆయన చెప్తున�
Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్�
కాంగ్రెస్, బీజేపీల నీచ రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు పార్టీలు ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా వ్యవహరిస్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ శ్రేయస్సునే కోరుకుంటున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ నేతగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళిసైని కాంగ్రెస్ పార్టీ బృందం కలువడమే ఇందుకు నిద
లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి పాలక పక్షం ఆఖరి ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్ఎస్ తదితర విపక్షాలు నిరసన తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ(బీఏసీ) సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. మంగళవారం మధ్యాహ్నం బీఎసీ సమ�
‘కాంగ్రెస్ కాదు స్కాం గ్రెస్. వారి పాలనలో రాష్ట్రంలో చేసింది అంతా అవినీతే. ఒరగబెట్టిందేమీ లేదు. వాళ్లు ఆనాడూ ఏమీ చేయలేక.. ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నది చూడలేక.. ఏదేదో మాట్లాడుతున్నరు.
కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీలో కుస్తీ పట్టినట్టు నటిస్తాయి తప్ప గల్లీల్లో మాత్రం దోస్తులేనని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. మంగళవారం బాన్సువాడలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆందోళన చేయడమే అందుకు ని�
రాష్ట్రం అప్పులపాలైందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్లో వీసమెత్తు వాస్తవం లేదని మరోసారి రుజువైంది. అప్పుల కట్టడిలో తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అంగీక�
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) (Delhi Services Bill) బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
Minister Koppula Eshwar | జూటామాటలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని, బొమ్మరిల్లులా నిర్మించుకున్న రాష్ట్రాన్ని పాడు చేసుకోవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసం ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. అందుకే వందలాది మంద ప్రజలు వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్తుండగా, అదే కేంద్రంలో క్యాబినెట్ మంత్రి మరో లెక్క చెప్తున్నారు. మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలను తాము చెప్పిందే నిజమని నమ్మించేందుకు విఫలయత్నం చేస�