కాంగ్రెస్, బీజేపీలకు వరుస షాక్లు తగులుతున్నాయి. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రెండు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార
పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం.. సిద్దిపేట జిల్లాకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తీరొక్క పంట పండించి.. ఎంతోమంది ఆకలి తీర్చిన ఆ ఊరి రైతులు కాంగ్రెస్ పాలనలో కరెంట్, సాగునీళ్లు లేక అరిగోస పడ్డారు. లోవోల
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ను ప్రజలు గల్లంతు చేయడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర సృష్టిస్తుందని మంత్
‘ఉత్తరప్రదేశ్లో సాయంత్రం ఏడు దాటితే మహిళలు బయటికెళ్లరు. భయంతో ఇంట్లోనే ఉండిపోతరు. సీఎం యోగి నియోజకవర్గంలో కూడా రోడ్లు బాగలేవ్. అంతా బురద. అక్కడి ప్రజలు మంచినీళ్లకు గోస పడుతున్నరు. అక్కడ పింఛన్ ఐదొందల�
వరద సహాయక చర్యలపై కాంగ్రెస్ నాయకులు బురద రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులం
రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ (BJP) కారణమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్ష
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో (Manipur) ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనావేయనున్నారు.
Revanth Reddy | తన వ్యతిరేకులను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించేందుకు టీపీసీసీ చీప్ రేవంత్రెడ్డి పావులు కదుపుతున్నారా? తన మాట వింటూ అనువుగా ఉండే వాళ్లు ఇక్కడ ఉండేలా... అడ్డొచ్చే వాళ్లను ఢిల్లీకి పంపించేలా స్కెచ�
Bhatti Vikramarka | మేమంతా వరదలో చిక్కుకున్నాం.. అధికారులు, పోలీసులు మమ్మల్ని దగ్గరుండి పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా కాపాడారు.
Jupally Krishna Rao | మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మళ్లీ రిక్త‘హస్త’మే ఎదురైంది. కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఆ పార్టీ పెద్దలు ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. తాను హస్తంగూటికి చేరేందుకు రెండుసార్లు ప్లాన్ చే�
అది డాటా బిల్లు కాదు.. దగా బిల్లు అని విపక్షాలు ముక్తకంఠంతో మండిపడుతున్నాయి. గోప్యత పేరుతో దేశ పౌరుల సమాచారాన్ని అపహరించేందుకు జరిగే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర �
Minister Srinivas Goud | ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాయమాటలు చెప్పేందుకు, ప్రజలను మభ్య పెట్టేందుకు కొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయని..వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Jupally Krishna Rao | కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజుకున్నది. వచ్చే నెల 5న ప్రియాంక గాంధీ సభకు ముందుగానే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న జూపల్లి కృష్ణారావుకు చింతలపల్లి రూపంలో సెగ తగులుతున్నది. వచ్�