కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు..అరవై గ్యారెంటీలు ఇచ్చినా నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడోసారి కూడా ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. మంగళవారం పొత్కపల్లి�
‘ఇన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్, తెచ్చింది నేను. నేను నమ్మేది రెండే రెండు. ఒకటి కేసీఆర్ను రెండోది ఆర్మూర్ ప్రజలను’ అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అ�
కల్వకుర్తి కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ప్యారాచూట్ నేత రాకతో పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. రాత్రికి రాత్రి కండువా కప్పుకున్న వారి కోసం ఇంతకాలం కష్టపడ్డ వారిని బలి చేస్తారా? అంటూ
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుటుంబంలో చిచ్చు రేగిందా? రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొడుకు మర్రి శశిధర్రెడ్డి, మనువడు ఆదిత్యారెడ్డి ఒకే నియోజకవర్గం నుంచి తలపడేందుకు సిద్ధమవుతున్నారా?
ఎన్నికల నగారా ఇలా మోగిందో.. లేదో ప్రతిపక్ష పార్టీలు అలా ఓటర్ల ప్రలోభాలకు రెడీ అయిపోయాయి. గోపన్పల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్యాదవ్కు చెందిన పలు ప్రెషర్
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమి టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై కమిటీ చైర్మన్ మురళీధరన్ తీవ్రస్థాయిలో ఆ గ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
2014లో నరేంద్ర మోదీ ఏం చెప్పారు? అధిక కాలం పాలించిన కాంగ్రెస్ నేతలు విదేశాల్లో దాచుకున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతీ భారతీయుడికి 15 లక్షలు ఇస్తామనీ, అందరినీ బ్యాంకు ఖాతాలు తెరిచి సిద్ధంగా ఉండమనీ చెప్పారు.
రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�