కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు’ అనే ప్రచారాన్ని నిజం చేస్తూ మళ్లీ మళ్లీ రాష్ట్ర నాయకులు హస్తినకు పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో హైదరాబాద్-ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు బాటలు వేయాలని, పార్టీ శ్రేణులే నా బలం, బలగమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల మాదిరిగా ఇష్టానుసారంగా మాట్లాడితే అభివృద్ధి కుంటుపడుతుందని చ�
అభివృద్ధిని చూసి ఓటెయ్యండని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. బుధవారం గాలిపెల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాద సభకు హాజరైన ఆయనకు బతుకమ్మలు, బోనాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
అంసతృప్తులు.. రాజీనామాలు.. ఆందోళనలతో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. పార్టీలో తమకు ప్రాధాన్యం, గౌరవం లేదంటూ గ్రామ, మండలం, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు రాజీనామాలు చేస్త�
MLA Jogu Ramanna | : అరవై ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాలే దేశాన్ని సర్వ నాశనం చేశాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్19 లోని వరలక్ష్మీనగర్కు చెందిన 300 మ�
MLA Padmadevender Reddy | మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల తోపాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న మెదక్ ఎమ్మెల్యే ప
దేశ రాజధాని ఢిల్లీలో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ స్థాయిలో తర్జనభర్జనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. టికెట్ కోసం ఎవరు అధికంగా పార్�
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం రాములునాయక్తండా నుంచి కాంగ్రె�
Congress Party | లింగదహళ్లికి చెందిన 55 ఏండ్ల కృష్ణా నాయక్ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. రూ.3 లక్షలు అప్పు చేసి మరీ నాయక్ తనకున్న భూమిలో ఇటీవల రాగి, జొన్న పంటలు వేశాడు. అయితే, సాగుకు సరిపడా కరెంటు ఇస్తామంటూ నమ్మబల
హైకోర్టులో న్యాయమే గెలిచిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటీషన్ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని క్యాం�
రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ సీఎం కావాలని, రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు బీఆర్ఎస్ను బలపరుద్దామని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్ స్పష్టం చేశారు