వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Ponnala Lakshmaiah | కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని, బజారులో గొడ్డును అమ్ముకున్నట్టు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత�
Israel attacks | హమాస్ మిలిటెంట్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సిరియాను లక్ష్యంగా చేసుకున్నది. ఆ దేశ రాజధాని డమాస్కస్, మరో ప్రధాన నగరం అలెప్పోపై గురువారం దాడుల�
MLC Kavitha | దేశరాజకీయాల్లో బీఆర్ఎస్ గేమ్చేంజర్ కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమావ్యక్తంచేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రాంతీయ పార్�
TS Assembly Elections | “ఎమ్మెల్యే టికెట్ కోసం 20 కోట్లేంది? భూములు అమ్మకానికి పెట్టడం ఏందీ? డబ్బులు చూసి సీటు ఇస్తాననడం సరైనది కాదు. అన్ని కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లో ఉండాలా? టికెట్ వస్తే గెలుపు కోసం ఆస్తులన్నీ అమ్
మహబూబ్నగర్ అభివృద్ధిని చూ సి ఓర్వలేని కుట్రదారులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్, క్రీడా శాఖ ల మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని 22వ వార్డుకు చెంది న బీజేపీ పట్టణ అధ్యక్షుడు �
Congress leaders | కాంగ్రెస్లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లో కాంగ్రెస్ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం పలు వార్డుల్లో ప్రచారానికి వెళ్లిన వారిని ప్రజలు నిలదీశారు.
సోషల్ మీడియా.. ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది. అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి ఎదిగింది. సమాచారం సెకన్లలో లక్షలాది మందిని చేరుతుండటంతో ఇప్పుడు పార్టీలన్నీ సామాజిక మాధ్యమాల వ�
గడిచిన 15-20 ఏండ్లలో జరిగిన పలు రాష్ర్టాల 3-4 పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల తీరు తెన్నులను విశ్లేషిస్తే... కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ స్థానిక పార్టీలను ఓడించిన దాఖలాలు ఒక్కటి, అర మినహా ఎక్కడా మనకు కానరావు.
కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాల్లో నిజాయితీ లేదని, ఆ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. మండల�
Congress Candidates | ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా అత్యధిక నియోజకవర్గాల్లో సమర్థులైన, గట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ (Telangana) నంబర్ వన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు (Dalit Bandhu) పథకం దేశంలో ఎక్కడా లేదని �
కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన కుటుంబం అది. వారే దివంగత సీఎం మర్రి చెన్నారెడ్డి వారసుడు మర్రి శశిధర్రెడ్డి, ఈయన కుమారుడు ఆదిత్యరెడ్డి. ఈ తండ్రీకొడుకులు ఇద్దరు స�
ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్నది. రమణ్ సింగ్ నేతృత్వంలోని 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె�