KTR | కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్-డాక్టర్ మాధవి దంపతుల చిన్న కుమారుడు బోయినపల్లి ప్రణయ్- రితిక వివాహం గురువారం ఉదయం 7:41 నిమిషాలకు హైదరాబాద్లోని జన్వాడ కే. కన్వెన్షన్లో ఘనంగా జరిగింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబసమేతంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేటీఆర్ వెంట తల్లి శోభ, సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ మాజీ ఎంపీ @vinodboianpalli గారి కుమారుని వివాహానికి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/O0drXFxctI
— BRS Party (@BRSparty) June 25, 2026