MLA Chirumurthy | జిల్లాలోని నకిరేకల్ నియోజకర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగ�
కాంగ్రెస్ నేత, కాంట్రాక్టర్ అంబికాపతి ఇంట్లో రూ.42 కోట్ల అక్రమ సొమ్ము బయటపడటం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నది. తెలంగాణతో పాటు ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పంచడానికే ఈ అవినీతి సొమ్మును సిద�
ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తరుచూ ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాలన్నింటినీ నిరంకుశంగా అణచివేసింది.
‘ప్రజల్లోకి వెళ్లండి. ప్రచారం చేయండి. అని చెప్తున్నారు. కానీ, అభ్యర్థి ఎవరో చెప్పరు. ఎవరి కోసం ప్రచారం చేయాలి?’ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న ఇదే. బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప�
మొగులు జూసి కుండలో నీళ్లు ఒలకబోసుకొన్నట్టు.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది కర్ణాటక ప్రజల పరిస్థితి. ఎన్నికల సమయంలో ‘5 గ్యారెంటీ స్కీమ్'లను చూసి కాంగ్రెస్ను గెలిపించిన కన్నడిగులకు ఆపార్టీ చుక్క
‘గోడలపై పేర్లు రాసెటోడివి.. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసినోడివి.. నువ్వొక బ్రోకర్.. చీటర్.. పైసలకు అమ్ముడుబోయే క్యారెక్టర్లెస్ గాడివి.. నువ్వెంత? నీ బతుకెంత? అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈవో పనిచేసిన కేట�
గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ డీలా పడింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ప్యారాచూట్ నేతల కలకలం... రెడ్డి వర్సెస్ బీసీ ఇలా అనేక వ్యవహారాలు చుట్టుముట్టడంతో అనేక నియోజకవర్గాల్
పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్ధేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా మున్నూరుకాపు సంఘం భగ్గుమంది. ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని భే
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్లో కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మధ్య టికెట్ల పోరు తీవ్రమై పెద్దమ్మగడ్డ ప్రాంతంల�
ఛత్తీస్గఢ్లో అధికార కాంగ్రెస్ ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడైనట్టు తెలిసిం�
తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని ఆర్మూర్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ‘ నమస్తే నవనాథపురం ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆర్మూర్ మండలంలోని మగ్గిడి, ఖ
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మైనార్టీ వర్గానికి చెందిన పోలీసు అధికారి స్టీఫెన్�
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే (DMK) ఆధ్వర్యంలో ఉమెన్స్ రైట్స్ కాన్ఫరెన్స్ (Women's Rights Conference) జరుగుతున్నది.