కాంగ్రెస్ పార్టీ (Congress) పరిపాలన ప్రజలకు కొత్తేమీ కాదని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. ఆ పార్టీ సృష్టించిన అనేక సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు.
మునుగోడు సీటు సీపీఐ రాష్ట్ర ముఖ్య నేతల మధ్య విభేదాలకు దారితీసింది. ఈ విభేదాలు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో తీవ్ర చర్చ జరిగి తారస్థాయికి చేరాయి.
ఉద్యమంలో చొరబడటం.. చేతిలోకి తీసుకోవడం.. ద్రోహం చేయడం 70 ఏండ్ల పాటు ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఇదే కాంగ్రెస్ పోషించిన పాత్ర. ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు చివరిదాక కట్టుబడిన ద
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి బీజేపీ, కాంగ్రెస్ల మైండ్ బ్లాంక్ అయ్యిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్ బాస్లు ఢిల్లీ లో ఉంటారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మొదలు.. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తెలంగాణకు తరలించడం కోసం దాచిపెట్టిన రూ.42 కోట్ల నగదును బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి ఐటీ అధికారులు �
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఎన్నికల పంచాయితీ తెగకముందే మరో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల లొల్లి మొదలైంది.
కాంగ్రెస్ వార్రూం కేసులో సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా సోదాలు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది.
నీతి, నిజాయితీలకు పట్టం కట్టి కాంగ్రెస్, బీ జేపీ వంటి దొంగల భరతం పట్టాలని నా రాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పేట జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో నిర్వహించిన బహిర�
కాంగ్రెస్ను నిరంతరం ఓడించడమే కాకుండా.. శాసనమండలిని అధికార పార్టీలో విలీనం చేసిన ద్రోహి కూచుకుళ్ల దామోదర్రెడ్డి కుటుంబానికి పార్టీ టికెట్ కేటాయించడం దారుణమని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ధ్వజమ�
Telangana Assembly Elections | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. గద్వాల్ సీటు అమ్ముకున్నారంటూ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ కార్యదర్శి కుర�