మండలంలోని జలాల్పూర్, వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన 150 మంది గురువారం మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఆ పార్టీ నాయకులు గురువారం మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్ నుంచి పోస్టాఫీసు వరకు నిర్వహించారు.
మేం ఉన్నాం తెలంగాణ ఉద్యమంలా.. తెలంగాణ కోసం మేం పోరాటం చేసినం అని బీజేపోడు.. కాంగ్రెసోడు మాట్లాడుతున్నడు. కానీ వారెవ్వరూ తెలంగాణ కోసం చేసిందేమీ లేదు’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
సనాతన ధర్మంపై (Sanatan Dharma Row) డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, రాజా చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ అంగీకరించదని కాంగ్రెస్ గురువారం స్పష్టం చేసింది.
Minister Indrakaran Reddy | జిల్లాలో కారు దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నిర్మల్ రూరల్ మండలం న్యూ పోచంపహాడ్ గ్రామానికి చెంది
Minister Koppula | సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మెచ్చి వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా ధర్మపు
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
కాంగ్రెస్లో కమిటీల చిచ్చు పుట్టింది. ఇటీవల ఏర్పాటుచేసిన పలు కమిటీల్లో చోటు దక్కకపోవడంపై తెలంగాణ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీపై అలిగి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలకు కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుకట్ట వేసిందా? ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డితో రేవంత్కు చెక్ పెట్టే ప్లాన్ వేసిందా? అంటే అవుననే అంటున్
‘రాష్ట్రంలో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు. కమలానికి క్యాడర్ లేదు. వాళ్లదంతా మేకపోతు గాంభీర్యమే. వారు చెప్పేది నమ్మితే మోసపోవడం ఖాయం. ఆ రెండు పార్టీలకు అధికార యావ తప్ప మరొక్కటి లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షాలకు విసిరే సవాళ్లు మాములుగా ఉండవు. తాజాగా ఆయన ఒకేసారి 114 మంది అభ్యర్థులను ప్రకటించి వారికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన�
బీఆర్ఎస్లో చేరికలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం ఆయా జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు పలు సంఘాల చెందిన వారు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.
Minister Mallareddy | బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) ఆరోపించారు.