Jana Reddy | ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఏదో అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి. ఆ పార్టీలో ఇంకా టికెట్ల పంచాయితీనే తెగలేదు.. అప్పుడే సీఎం పదవిపై లొల్లి మొదలైంది.
Congress | కాంగ్రెస్ పార్టీ మార్చుతున్న రోజుకో రంగును చూసి ఊసరవెల్లి కూడా బిత్తరపోతుంది. తనకు పోటీగా, తన కంటే ఎక్కువగా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ అంటే ఊసరవెల్లికి కూడా కంపరమెత్తుతుందేమో అనిపిస్తున్నది ఆ
Congress | కాంగ్రెస్లో సీనియర్ నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించే కుట్ర జరుగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో సుమారు 20 మంది సీనియర్ల�
Kamareddy | కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెనుకాడుతున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ను ఎదుర్కోవడం తన వల్ల కాదని ఆయన పార్టీ అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటు
కాంగ్రెస్లో తొలి జాబితా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా టికెట్ రాని అసంతృప్తులు రోడ్డెక్కి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని నే
తెలంగాణ మేమే ఇచ్చామనే కాంగ్రెస్ నాయకులకు ఒకే ప్రశ్న! ఉద్యమాలు రాజుకున్నపుడు తప్ప లేనపుడు ఎన్నడైనా తెలంగాణ మాట ఎత్తారా? మీ రాజకీయ అవసరానికి తప్ప చిత్తశుద్ధితో కొట్లాడారా? ఉప ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓ�
తెలంగాణతోపాటు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. టికెట్ దక్కని ఆశావహుల మద్దతుదారులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. తాజ
కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల్ని పోగేస్తున్నదని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్పై వచ్చిన ఆరోపణల్ని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఐటీ దాడులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకు కాంగ్రెస్కు సంబ�
కాంగ్రెస్ పార్టీలో బానిసలకే సముచిత స్థానం ఉంటదని, ఆత్మగౌరవం గల నాయకులకు మనుగడ లేదని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేత, ఓదెల జడ్పీటీసీ గంటా రాములు విమర్శించారు. ఆత్మగౌరవం లేని ఆ పార్టీలో తాను కొనసాగ
గులాబీ దళం కదంతొక్కుతున్నది.. పల్లెపల్లెనా ప్రచారం జోరుగా సాగుతున్నది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్లగా అపూర్వ స్వాగతం లభించింది. పటాకుల మోత, డప్పు చప్పు�
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మ�
Minister Satyavathi | తెలంగాణ రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయింది. సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదను ప్రజలకు పెంచుతున్నదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavathi )అన్�
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామ ఉప సర్�