కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైనట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఈ రెండు పార్టీలకు అధికార యావే తప్ప, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదన
‘ప్రతి పక్షాల కు అధికారం ఇస్తే వ్యవసాయ రంగాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తాయి. ఏమాత్రం ఆదమరిచినా 18శాతం పన్ను వేసే అవకాశం ఉంది’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట, నెక్కొండ మండ
ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఆగమాగమవుతున్నాయని, బీజేపీ, కాంగ్రెస్లు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మత రాజకీయాలకు చోటులేదని ఆమ
గిరిజనుల పట్ల కాంగ్రెస్, బీజేపీ చూపిన తీవ్ర నిర్లక్ష్యానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గిరిజన సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, గిరిజనులను నిర్లక్ష్యం చేస్తూ �
Congress | కాంగ్రెస్లో మరోసారి విబేధాలు బయటపడ్డాయి. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన పీఈసీ సమావేశం ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో జరిగిన చర్చ వాగ�
కాంగ్రెస్ (Congress) పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణల
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభు త్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలకు ఆకర్శి తులై ప్రతిపక్షాల పార్టీల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా
సీఎం కేసీఆర్ వెంటే మేమంతా.. మా పూర్తి మద్దతు గులాబీ అధినేతకే అంటూ కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలంతా మూకుమ్మడి �
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాలవారీగా అభ్యర్థులు ప్రకటించడంతో, వారంతా ప్రచార క్షేత్రంలో అడుగుపెట్టారు. నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. �
ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనపై ఆరోపణలు చేస్తుంటే దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రెచ్చగొడుతున్న�