Telangana | కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ పథకాలపై ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అంటూ ఓ సాధారణ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశా డు. శనివారం మహబూబ్నగర్ జిల్లాలో ని హన్వాడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల సమావేశం జరిగిం
Congress | ఛత్తీస్గఢ్లో అధికారం చేపడుతున్న కాంగ్రెస్పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్సింగ్ నియోజకవర్గం రాజ్నంద్గావ్ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్
‘తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం. మళ్ల అధికారం కేసీఆర్ దే.. 40 ఏళ్ల నా రాజకీయ అనుభవంతో చెబుతున్న.. ఎవరు ఏ సర్వేలు చెప్పినా నమ్మొ ద్దు.. గతానికి మించి పాలకుర్తిలో మెజార్టీ వస్తుంది’ అని రాష్ట్ర పంచాయతీ�
‘ఉద్యమాల గడ్డ దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయం. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది కేసీఆర్ సర్కారే’ అని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దుబ్బాకలోని రేకులకుంట
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆగం కావొద్దని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, పార్టీ మ్యానిఫెస్టోకు ఆకర్షితులై ప్రజలు, వి�
కన్నడ ప్రజల పరిస్థితి ప్రస్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. బీజేపీ ‘40 శాతం కమీషన్ రాజ్' పాలనతో విసిగివేసారిన ప్రజలు అధికారాన్ని కాంగ్రెస్కు అప్పగిస్తే, విద్యుత్తు కోతలతో కేవలం ఐదు నె�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు అబద్ధాలేనని, ఆ పార్టీ నాయకులు ఎన్ని గ్యారెంటీలు ప్రకటించినా తెలంగాణలో వారికి వారంటీలేదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్�
జాతీయపార్టీగా ఉన్న కాంగ్రెస్కు మాత్రమే రాష్ర్టానికొక ఎజెండా ఉన్నదని, ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే అక్కడ కొత్త రాగం అందుకుంటదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఒక రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు, మరో రా�
నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉన్నదని రాహుల్గాంధీ చెప్తున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మక ద్రోహపు అనుబంధం ఉన్నదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
కుటుంబ రాజకీయాలకు కేరాఫ్గా మారిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. సీఎం కేసీఆర్ది కుటుంబ పాలనంటూ విమర్శలు చేయడం గురివింద సామెతను గుర్తు చేస్తున్నదంటూ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి �