తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు మరోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం కేసీఆర్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు. కాంగ్రెస్లెక్క బక్వాస్ మాటలు చెప్పరని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు ఇస్తూ ప్రజలను మభ్
Congress | మంథనిలో కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం రాజేశ్�
Women's Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై క్రెడిట్ తమదంటే తమదని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తెగ పోటీపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితాలో పెరిగిన మహిళల ఓట్ల కోసం పాకులాడుతున్న ఈ రెండు పార్టీలు..
Congress | అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా హామీలు గుప్పిస్తున్నది. అమలు సాధ్యమా? కాదా? అన్న విచక్షణ మరిచి ప్రజల నెత్తిపై హామీలు కుమ్మరించేస్తున్నది. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ లో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వర్గీయులు కొట్టుకున్నారు.
పాలకుర్తి నియోజకవర్గం టికెట్ కోసం.. కాంగ్రెస్లో ఇద్దరు ఎన్నారైల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. టికెట్ తనదంటే తనదని ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని ప్రభుత్వ చీఫ్ విప్ టీ భానుప్రసాద్ తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ను తమవైపు తిప్పుకుని సానుభూతి పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని,
వారంటీ, గ్యారెంటీలు ఇచ్చి కర్ణాటక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సైతం ఆగం చేయాలనే బఫూన్లను తలపించేలా హామీలు గుమ్మరిస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్
రెండు రోజుల పాటు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికి గూడు, సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి పేదింటి బిడ్డకూ కార్పొరేట్ స్థాయి విద్య, రైతుకు సాగు నీరు, ఇంటింటికీ తాగు నీటిని అందించడమే తన లక్ష్యమని స్పీకర�
మంథనిలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. ఇదే కోవలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం ర�