55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేశాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
చివరి రక్తపు బొట్టు నియోజకవర్గం అభివృద్ధికే దారపోస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలపై ఆకర్షితులై మండలంలోని లెంకాలపెల్లి, దస�
MLA Ravindra Kumar | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పాలన కొనసాగిస్తుందని అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామానికి చెందిన క�
హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలు జరుగుతున్న వేళ ఆ పార్టీ తీరుపై వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ (Congress) పాలిత రాష్ట్రాల్లో ఉన్న స్కీములు, తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (B
వచ్చే అసెంబ్లీలో గెలిచి తెలంగాణలో కూడా కర్ణాటక మాడల్ను అమలుచేస్తామం టున్నది కాంగ్రెస్ పార్టీ.. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ పాలన అమలుచేసి తీరుతామని బీజేపీ రంకెలేస్తున్నది.
ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని, గ్రామాల్లోకి వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శ�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అభివృద్ధి జాతర కొనసాగుతున్నదని, సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
దేశాన్ని డబ్బు ఏండ్లకుపైగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, కరెంట్, తాగు, సాగునీరు అందించలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్�
కరువు సీమ సాగునీటి గోస తీర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పంతో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ (పీఆర్ఎల్ఐఎస్) దేశం దృష్టిని ఆకర్షించింది.
Minister Koppula | వెల్గటూర్ : కాంగ్రెస్ పార్టీపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మూడు గంటల కరెంట్ చాలనే రేవంత్ రెడ్డి ముక్కిపోయిన కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఆరాటపడుతున్నాడని.. కానీ సీఎం కేసీఆర్ నాయకత్�
Minister Errabelli Dayakar Rao | తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని హామీలను ఇక్కడ ఇస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. ఆ పార్టీని నమ్ముకుంటే నట�
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�