యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం
సీఎం కేసీఆర్ భోళా శంకరుడు.. అడగకముం దే వరాలిచ్చే గొప్ప మనిషి’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొనియాడారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేసి ఆయన సారథ్యంలోని సర్కారుకు పట్టంగ�
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
ఎల్బీనగర్ కాంగ్రెస్లో టికెట్ లొల్లి ఢిల్లీకి చేరింది. గల్లీ స్థాయిలో తామే అభ్యర్థులమంటూ పోరాటం చేసిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వేదికగా స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ అగ్రనాయకులకు వినతి పత్ర
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చ
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు డిక్లరేషన్ గ్యారెంటీ కార్డు పథకాలు బోగస్ పథకాలని, కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్న�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం దేవునిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ధరావత్ తండా, బానోతు తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ �
Minister Koppula | దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తాం అవకాశం ఇవ్వండని అడగటం ఆ పార్టీ దివాళకోరుతనానికి నిదర్శనమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశ�
దళితవాడలన్నీ గులాబీ జెండా వైపే ఉన్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. 75 ఏళ్లలో స్వాతంత్య్ర దేశంలో బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు.
తెలంగాణ సాధించిన కేసీఆర్ రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు మరోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు.