గులాబీ జెండాకు దండిగా ప్రజా మద్దతు వెల్లువెత్తుతున్నది. ఊరూరా అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సంఘాలకు సంఘాలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కారుకే మా ఓటు అని బ�
‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన మాటలు విని గెలిపించాం. ప్రభు త్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ నెరవేర్చలేదు. హామీలన్నీ బూటకమేనని తేలిపోయింది. కాంగ్రెస్ను నమ్మి మేము మోసపో�
అత్యంత సుందరంగా నిర్మించిన ట్యాంక్బండ్ వద్ద దసరా ముగింపు వేడుకలు నిర్వహించుకోవడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం ట్యాంక్బండ్ వద్ద నిర్వహించిన దసరా ముగింపు వేడుకలకు ఆయన హాజ�
‘కాంగ్రెస్కు ఓటేస్తే గడ్డుకాలమే.. హస్తం పార్టీకి చేయూత నందిస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.. ఆరు గ్యారెంటీలకు ఆశపడి మద్దతిస్తే మన గోతి మనం తీసుకున్నట్లే.. మా వద్ద ఐదు హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్ట�
కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుంట్ల దామోదరరెడ్డికి నైతిక విలువలుంటే వెంటనే ఎమ్మెల్సీ పదవులకు, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయా�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సొంతపార్టీని వీడి గులాబీ కండువాలు కప్పుకుం�
పటాన్చెరు డివిజన్ 113లోని బండ్లగూడలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోక�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితలయ్యే ఇతర పార్టీలకు చెందిన వారు గులాబీ గూటికి వస్తున్నారని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.
దసరా పండుగ రోజు పాలపిట్టను చూసే ఆచారం మనదని, పాలపిట్ట సాక్షిగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్కు ఎప�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్ గడపగడపకూ చేరువైంది. నాటి ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ దాకా గుండెగుండెనూ తాకింది. అందుకే ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆది నుంచీ అధినేత కేసీఆర్కు జైకొడుతున్నద�
ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేగూరులో షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్.. ఓ వృద్ధురాలి చేత�
అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళుతుంటే... ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో అయోమయం నెలకొంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని కా�
‘రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చింది. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మళ్లీ ఆగం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వస్తున్�