అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ గోల్నాక డివిజన్ సుందర్నగర్కు చెందిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు(మైనార్టీ నాయకుడు) మహ్మద్ బీఆర్ఎస్లో �
కాంగ్రెస్వాళ్ల పనే తెలంగాణను దోచుకోవడమని, ఆ పార్టీకి ఓటేసి అడుక్కు తిందామా? లేదా మన పాలనలో మన రాష్ట్రంలో సగౌరవంగా బతుకుదామా? ఆలోచించుకోవాలని ఓ నెటిజన్ ప్రజలను కోరారు. ‘ఉదర్ కా మాల్ ఇదర్.. ఇదర్ కా మాల�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్కు అభ్యర్థులు లేరని, ఇతర ప్రాంతాల వారిని పోటీకి నిలబెడుతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి బాట పట్టించిన ఘనత సీఎం కేసీఆర్దేనని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
తెలంగాణలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత భూస్థాపితం అవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అ న్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు వి ద్యుత్తు సరఫర
రాజస్థాన్ కాంగ్రెస్ దళిత నేత, ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు ఖిలాడీలాల్ భైరవ సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు.
ఏ రోటికాడ ఆ పాట పాడకపోతే వాళ్లకు బతుకుదెరువులేదు. వాళ్ల ఉనికి కోసం చేసే పోరాటంలో ఇలాంటి ప్రయత్నాలు చాలానే చేస్తారు. ఇక కొంతమంది తిట్టేటోళ్లుంటారు. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ‘తిట్టేటోడు తిడ్తనే ఉంటడు.
బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం తిమ్మాపూర్లోని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం కొనసాగుతున్నది. సీఎం సీటుపై ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నేయగా, తాజాగా మరికొంత మంది రేసులోకి వచ్చారు. తాము కూడా సీఎం సీటును ఆశిస్తున్నట్టు ప్రకటనలు చేయ�
‘మతి భ్రమించే కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇసుక దందా చేయడానికి ఇక్కడేమైన�
రాష్ర్టాన్ని 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ద్రోహం చేసిందని, మోసపూరిత హామీలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని మంత్రి సత్యవతిరాథోడ్ విమ ర్శించారు. శనివారం ములుగు జిల్ల�
KTR | ఈ రాష్ట్రంలో ఎవరికి వారే ముఖ్యమంత్రులం అవుతామని ప్రకటించుకుంటున్నారు.. చివరకు ఎన్నికల పోటీలో లేని జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఉంది.. పదవులు వెతుక్కుంటూ వస్తాయని అంటున్నా�