ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి అభ్యర్థించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. న్యూఢి�
అయోధ్యలో జరుగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆయన
ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ (MLC) స్థానాలకు ఉప ఎన్నికల (By Elections) నోటిఫికేషన్ విడుదలైంది. రెండు సీట్లకూ విడివిడిగానే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగానే నోటిఫికేషన్ల�
‘తప్పులెన్నువారు..’ అంటూ వేమన చెప్పినట్టే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. తాము మొన్నటివరకూ పాలన చేసిన రాజస్థాన్లో విద్యుత్తు సంస్థలను అప్పులపాల్జేసి అక్కడ చీకట్లను మిగిల్చిన హస్తంపార్టీ.. తెలంగాణలో
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి ఈ నెల 22న జర
సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
కర్ణాటకలో ఎన్నికల హామీలను అమలుచేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోనూ అదే పనిచేయబోతున్నదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుమానం వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇ�
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని సంతకం. అన్ని రకాల భావజాలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తియుక్తులు
‘కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు. వాటికి భయపడేది లేదు. ప్రతి గ్రామానికి వస్తా.. సమస్యలను పరిష్కరిస్తా’నని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం జనగామ జిల్లా
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో ప్రకటించింది. సెర్ప్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే నిరాశే మిగిలింది అని చెప్�
దళితుల జీవితాల్లో గిప్పుడే వెలుగులు వస్తున్న సమయంలో ‘మూలుగుతున్న నక్క మీద గుమ్మడికాయ వచ్చి పడ్డ’ చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం గతంలో విడుదల చేసిన కనీస వేతనాల సవరణ జీవోలను వెంటనే గెజిట్లలో ప్రచురించాలని సీఎం రేవంత్రెడ్డిని ఐఎన్టీయూసీ కార్యదర్శి దేవసాని భిక్షపతి కోరారు.