ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను ఎదుర్కోవడానికి సిద్ధం
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరు, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేపట్టింది. కర్ణాటకలోని ఆరు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ దాడులు జరిపినట్టు అధికారిక వర్గాలు శనివారం మీడియాకు వెల�
Electoral Bonds | ఎలక్టోరల్ బాండ్లతోపాటు అధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా విరాళాలు వచ్చాయి.
చ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ను మంత్రి భట్టువిక్రమార్క (Minister Bhatti Vikramarka) ప్రవేశపెట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీల అమలుకు రూ. 53,196 కోట్లు ప్రతిపాదించారు.
తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్ను (Budget) ప్రవేశపెట్టనుంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూపొ�
Pocharam Srinivas Reddy | అధికారం ఎవరికి శాశ్వతం కాదు. చేసిన పనులే చిరకాలం చరిత్రలో నిలిచిపోతాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు.
కర్ణాటకలో ప్రభుత్వాలు మారినా అవినీతి, కమీషన్ల పర్వానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ‘40% కమీషన్ రాజ్'గా మునుపటి బీజేపీ సర్కారుపై ముద్రపడిన విషయం తెలిసిందే. దీంతో గత ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్�
రెండు నెలలుగా వేతనాలు అందక ఆశావర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్తో ముడిపెట్టి రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా రెండో �
అలవిగాని హామీలు ఇచ్చి, ఆరు గ్యారెంటీలంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆరు గ్యారెంటీలే కాకుండా దాదాపు 420 హామీలు ఇచ్చింది ఆ పార్టీ. వాటిలో ప్రధానపాత్ర పోషించింది మాత్రం య
కేంద్రంలో మోదీ సర్కార్ వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ కాంగ్రెస్ పార్టీ గురువారం ‘బ్లాక్ పేపర్'ను విడుదల చేసింది. గత 10ఏండ్లుగా మోదీ సర్కార్ దేశానికి అన్యాయం చేస్తున్నదని ఆరోపించింది. తన పదేండ్ల పాలనపై కేం
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభంకాక ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్లో ప్రేమ్సాగర్తోపాటు మరికొందర�