ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నే తలను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు.
తమ ప్రభుత్వం క్షణకాలం కూడా పోకుండా విద్యుత్తును సరఫరా చేస్తున్నదని గొప్పలు చెప్పే కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డికి వాస్త వం బోధపడింది. ఆయన స్వయంగా పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో 40 నిమిషాలపాటు క�
‘కేసీఆర్ ప్రభుత్వంలో గుట్టలపై కూడా పంటలు పండించాం. గతంలో వలసబాట పట్టిన మేము పదేండ్లుగా పంటల బాట పట్టినం. ఏటా రెండు పంటలు పండించి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు సంపాదించేవాళ్లం.
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ కాంగ్రెస్లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మరోవైపు మధ్యప్రదేశ్కు చెందిన సీనియర్ నేత సురేశ్ పచౌరీ,
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ మేర�
ఎన్నికల సందర్భంగా ఉ ద్యోగులకు కాంగ్రెస్ పార్టీ అనేక హా మీలు ఇచ్చిందని, కానీ ఇప్పుడు వా టిని మరిచిపోయిందని బీఆర్ఎస్ నేత, ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ విమర్శించారు.
బీజేపీని నిలువరించడానికి మిత్రధర్మంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక లోక్సభ స్థానాన్ని తమ పార్టీకి కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.
Revanth Reddy | ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తులు పెట్టుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రధాని మోదీకి పొత్తు ఎందుకు అన�
Current Cut | జగిత్యాల/జగిత్యాల రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారిక కార్యక్రమాలకు కూడా కరెంట్ కోతలు తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులను పంచుతుండగా సడెన్గా కరెంటు ప�
KTR | రాష్ట్ర రైతాంగం పట్ట చిత్తశుద్ధి ఉంటే పంట పొలాలకు నీళ్లందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి హాండిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ �
ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్లో వ్యత్యాసాలకు గానూ ఐటీ శాఖ ఇటీవల విధించిన రూ.210 కోట్ల జరిమానాకు వ్యతిరేకంగా కాంగ్ర