రేవంత్రెడ్డి గతంలో ఏదైతే చెప్పారో సరిగ్గా వాటినే ఇప్పుడు అమలు చేస్తూ బీసీల హక్కులను కాలరాస్తున్నారు. ‘రెడ్లకే పాలించే సామర్థ్యం ఉంటుంది. బీసీలకు పాలన గురించి ఏమాత్రం తెలియదు’ అని పేర్కొని గతంలో బీసీల �
ప్రభుత్వం సాగుకు నీళ్లిస్తామని హామీ ఇవ్వడం వల్లే రైతులు పంటలు వేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడకుండా మోసం చేసి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.
దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీలో మూడో రోజైన గురువారం గ్రూపు తగాదాలు తారాస్థ్ధాయికి చేరాయి. ఒకవైపు నూతన అధ్యక్షుడికి శ్రేణులు అభినందన సభ ఏర్పాటు చేయగా, మరోవైపు పెద్ది కృష్ణమూర్తి వర్గం ఆందోళనలు చేపట�
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని తేల్చడం కాంగ్రెస్కు కత్తిమీద సాములా మారింది. ఇక్కడ ఏకంగా ఏడుగురు పోటీ పడుతుండడం ఆ పార్టీకి తలబొప్పికట్టిస్తోంది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైన కొద్దీ ఆశావహులు పెరుగుతుండగా �
Congress Party | లోక్ సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతలకు హస్తం పార్టీ టికెట్ నిరాకరించింది.
హోలీ వేడుకలపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్లను నిషేధించింది. బోర్వెల్ నీటిని కూడా హోలీ వేడుకలకు వాడుకోవద్దని ఆదేశాలు ఇచ్చారు. వీటిని ఉల్�
BJP's Top Muslim Leader Joins Congress | లోక్సభ ఎన్నికలకు ముందు అస్సాంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ మైనార్టీ అగ్ర నాయకుడు అమీనుల్ హక్ లస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జితేంద్ర సింగ్ అ
కాంగ్రెస్ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాతాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వ దాడి కాదని భారత ప్రజాస్వామ
యాదగిరిగుట్ట చిన్నపీట వివాదం పైకి సమసిపోయినట్టుగా కనిపిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా మరింత ముదురుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉదంతాన్ని పార్టీ అధిష్ఠానం తొలుత లైట్గా తీసుక�
రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. వడగండ్లతో పాటుగా నీళ్లు, కరెంటు లేక ఎం�
ప్రభుత్వంలోని ఒక అడ్వైజర్ ‘ఆత్మ’గా చెలామని అవుతున్నారా? నాడు కేవీపీ పోషించిన పాత్రను ఇప్పుడు ఈ అడ్వైజర్ పోషిస్తున్నట్టు భావిస్తున్నారా? అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. పాలనాపరమైన వ్యవహార�
ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా రాష్ట్రం�
ఎస్సీ డిక్లరేషన్ అంటూ ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలు ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసెత్తకుండా మాదిగలను మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాద
Power Cuts | కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యాలుగా మారాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనే కరెంటు కోతలు ఇబ్బంది పెట్టగా.. తాజాగా కేంద్రమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇదే ర
Telangana | తెలంగాణలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని 5,348 పోస్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీనే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు.