స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత త్వరగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో ఆగస్టులో పంచాయతీ ఎన్నిక�
KTR | కాంగ్రెస్ సర్కారు గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కుట్రపూరితంగా తొలగిస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
MLA KP Vivekananda Goud | డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరిట ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హైడ్రా విధానంతో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధి, శివారు మున్సిపాల్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్ష�
MLA Sabitha | దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) తెలిపారు. ఎమ్మార్పీఎస్ టీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కంద పెద్ద నర్సింహ సోమవారం ఆమెను కలిసి వ�
YS Sharmila | వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంటుగా రాజకీయాలు చేసేవారికి, ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించే వారికి మధ్య చాలా తేడా ఉంటుందని వైసీపీ చేసిన
కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల వేటలో పడింది. ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఒక్కో అంశంపై నాలుక మడతెట్టేసింది. తాజాగా లే అవుట్ క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) విషయ�
కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాం�
రాష్ట్ర రైతాంగ శ్రమను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెడుతున్నాడని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. స్మార్ట్ మీటర్ల పై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా అసత్యా లు మాట్లాడారని విమర్శి�
వానొస్తే కార్యాలయం లోపల కూడా గొడుగు పట్టుకోవాల్సిన దుస్థితి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోని హవేరి రెవెన్యూ శాఖ కార్యాలయంలో నెలకొంది. 15 ఏండ్ల కాలం నాటి ఈ భవనం సీలింగ్ దెబ్బతింది.
Telangana | బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సిద్దిపేట అర్బన్ మం డలం మందపల్లి మధిర గ్రామమైన పిట్టలవాడలో 20 డబుల్ బెడ్ రూమ్లను ప్రభుత్వమే నిర్మించి వారికి అం దించింది. నాడు పిట్టలవాడ గ్రామ ప్రజల కోరిక మేరకు నాటి మ�
విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం జెన్కో, ట్రాన్స్కోలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెల�