ఈ ప్రాంత నాటి ముఖ్యమంత్రి కూడా మాటమార్చడంతో తెలంగాణ అంతటా నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో మొత్తం 105 మంది ప్రతినిధులు ఉండగా, వారిలో 73 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును క�
కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14
రాష్ట్రంలో అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయని రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదిది.. సర్కస్ అ�
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి తన అక్కసును వెళ్లగక్కరు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి నుంచి అధికార �
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మించిపోయింది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటి �
మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఓ నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో నాలుగు ప్రధాన పదవులు ఉండగా, పదేండ్లుగా మూడు పదవులు (రెండు జడ్పీటీసీ, ఎంపీ�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, హుజూరాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
136 ఏండ్లకు పైగా చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. సంస్థను వాడుకుని వదిలేస్తున్నది. సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలేదు. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఈ బకాయి�
స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తున్నారు. ములుగు జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రాజకీయ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులైనప్పటికి జిల్లాలోని �
గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి శ్రే�
బీఆర్ఎస్ పార్టీలోకి యాదగిరిగుట్ట పట్టణంలో భారీ చేరికలు జరిగాయి. ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ బెంజారం రజిని, కాంగ్రెస్ నాయకులు
బెంగళూరు నగర రోడ్ల దుస్థితిపై విసుగెత్తిన ప్రజలు తమ కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లభించడం లేదు. దీంతో నగరంలోని భారతీనగర్ పౌరులు తమ నిరసన తెలియచేసేందుకు వినూత్న