తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్ (KCR) తెలంగాణే తన ప్రాణంగా భావించారని, ఎవరికి కష్టం వచ్చినా ఊరుకోలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) మా�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టింపులేనితనం కారణంగా అనుమతులు రాకుండా పోతున్నాయి. రెండేండ్ల క్రితమే ఎక్స్పర్ట్ అప్రయిజల�
మూసీ పరీవాహక నిరుపేదలను భయపెట్టి, వరదలతో తరిమేయాలని రేవంత్ సర్కారు ఎత్తుగడ పారలేదు. నీరు పేదల ఇండ్ల మీదకు వరదను వదలి, జలదిగ్బంధం చేసిన కుట్ర సఫలం కాలేదు. జంట జలాశయాలకు ఎగువన ఉండే పరీవాహక క ప్రాంతాల్లో భా�
నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయ భవన సముదాయం కంపు కొడుతున్నది. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి జీ ప్లస్ టూ విధానంలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించిన భవనాలు నిర్వహణ లేక దుర్గంధం వె�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాకీ ఉన్న విషయాన్ని తెలపాలని ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త లోలం శ్యాంసుందర్ కార్యకర్తలకు సూచ�
బీఆర్ఎస్లో చేరికల జోష్ కనిపిస్తున్నది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ గులాబీ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతున్నది. పట్టణం నుంచి పల్లె దాకా రాష్ట్రవ్యాప్తంగా చేరికల పర్వం ఊపందుకున్నది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకున్న ద్వితీయశ్రేణి నేతల ఆశలపై జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఇద్దరు మంత్రులు, 11 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇలాకాల్లో
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, ఇచ్చిన హామీలను విస్మరించిన అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పార్టీ శ్రేణులకు సూచిం
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి మెదక్ జడ్పీ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతులను నడిరోడ్డు మీద నిలబెట్టిన ఘనత దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే �
స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇటీవల ఖరారైన రిజర్వేషన్లు మారనున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42 శాతం బీసీలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్
రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.