బీసీలకు 42% బీసీ రిజర్వేషన్ల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది ప్రేమ కాదు డ్రామా అని చెప్పడానికి ప్రభుత్వం విడుదలచేసిన మద్యం టెండర్ల నోటిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తున్నది.
Vemula Prashanth Reddy | పోలీసుల అక్రమ కేసులతో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
Youth Declaration | ఎన్నికల సందర్భంగా విద్యార్థి, నిరుద్యోగ యువతికు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ యువజన సంఘం డిమాండ్ చేసింది.
BRS leaders | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల బీఆర్ఎస్ యువజన నాయకులు కోరం శివరాజ్ రెడ్డి, వడ్ల మోనప్ప, గంగాధర్ చారి ఆరోపించారు.
CPI (ML) | ఇవాళ హైదరాబాద్లో జరగనున్న బహిరంగ సభ ర్యాలీలో పాల్గొనేందుకు ఖిలా వరంగల్ పడమరకోట నుంచి సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి 14 నెలలు పూర్తైనా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆయా స�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఒక్కటైనా కొత్త పని తీసుకొచ్చారా అంటూ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రశ్నించారు. శుక్రవారం నెన్నెలలో ఆయన వ�
MLA Sabitha Reddy | ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలపై ఇచ్చిన హామీని అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
Koppula Eshwar | . కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) అన్నారు.
MLA Palla Rajeshwar Reddy | అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు, అమలుకు సాధ్యం కాని హామీలిచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు.
Minister Kishan reddy | తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీపై ఎక్స్ వేదికగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మంగళవారం ట్వీట్ల వార్ జరిగింది. మ
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దని, ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, మేం పడుతున్న బాధలు మీరు పడొద్దని కర్ణాటక రైతులు తెలంగాణ �
కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.