న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై టీవీల్లో చర్చలకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉన్నది. దేశంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆదివారం నాటి ఎలక్షన్ రిజల్స్ట్పై ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలకు దూ
నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వహించిన ఎట్జిట్ పోల్స్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉ�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. కేంద్రం కొవిడ్-19 పై పోరాడాలని కాంగ్రెస్ పార్టీపై కాదని మోదీ సర్కార్ కు హితవు పలికారు. కొవిడ్-19
కాంగ్రెస్ పార్టీ| ఖమ్మం కార్పొరేషన్లో పోరులో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. సీపీఐతో కలిసి అన్ని స్థానాల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఎన్నికలకు ముందే మరో డివిజన్ను సొతం చేసుకున్న�
మంత్రులు | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
శంకుస్థాపన| జిల్లాలోని కొత్తూరులో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పట్టణంలో కొత్తగా నిర్మించనున్న మున్సిపాలిటీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో కాంగ్రెస్పార్టీకి చెందిన పలువురు న�
కాంగ్రెస్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.