హైదరాబాద్ : ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి కాంగ్రెస్కు షాక్ ఇవ్వబోతున్నారా ? పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ను వీడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు త�
హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీపై అసోం సీఎం అనైతికంగా మాట్లాడితే తమ నాయకుడు కేసీఆర్ ఖండించారు అని కేటీఆర్ పేర్కొన్నారు. రా�
చండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వనీకుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి �
ఏది అడిగినా పదేపదే అవమానాలే ఎనిమిదేండ్లలో పైసా ఇవ్వని కేంద్రం విభజన సమస్యలపై 17న చర్చలు 9 అంశాలతో మొదట ఎజెండా ప్రకటన గంటలలోనే కీలకాంశాల తొలగింపు సమస్యలు పరిష్కారం కావొద్దన్నదే కేంద్రం వైఖరా? బీజేపీ ప్రభు�
భద్రాచలం, ఫిబ్రవరి 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం అన్యాయంగా ఏపీలో విలీనం చేసిందని, వాటిని తిరిగి తెలంగా�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఏయే అంశాలపై పోరాటం చేయాలన్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని మోదీ విమర్శించారు. క
న్యూఢిల్లీ: : వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ విషయంలో తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తీవ్రమవుతున్నది. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని రాష్ట్రప్రభుత్వం రూపొందించిన బిల్లును
TRS Party | టీఆర్ఎస్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండలంలోని ఆమనగల్ల�
మహేశ్వరం : టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం అమీర్పేట్ గ్ర�
ఉస్మానియా యూనివర్సిటీ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్లో భాగంగా నిర్వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఘర్షణ చోటు చేసుకు�
Punjab CM: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీఇవాళ శ్రీ చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్య అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వ�
Jasbir Singh Khangura: అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలింగ్కు కేవలం 20 రోజుల సమయం మాత్రమే మిగిలివున్న వేళ
Congress Strategy Meet: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటెజీ గ్రూప్ సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా