ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం l రెండు సీట్లలో 4,5 స్థానాల్లో హస్తం పార్టీహైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందా? ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్నదా?
పుదుచ్చేరి : రానున్న పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి పోటీ చేయడం లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దినేశ్ గుండు రావు తెలిపారు. ఆ
తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 86 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నే�
త్రిసూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు పీసీ చాకో వెల్లడించారు. గతంలో కేరళలోని త్రిసూర్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాధిత్య సింథియా ఒకప్పుడు కాంగ్రెస్ నేత. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు గత ఏడాది ఎన్నికయ్యారు. కాంగ్రెస్ను వీడిన జ్యోత�