Land grab | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో రూ.800 కోట్ల విలువైన 108 ఎకరాల భూమిని కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) హెచ్సీ బాలకృష్ణ (HC Balakrishna) కబ్జా చేశారని బీజేపీ నేత (BJP Leader) ఎన్ఆర్ రమేశ్ (NR Ramesh) లోకాయుక్త (Lokayukta) కు ఫిర్యాదు చ�
Vinesh Phogat : మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) అభిమానులకు గుడ్న్యూస్. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావడంతో ఢిల్లీలోని అపొలో ఆస్పత్రిలో చేర
ఏడాదిన్నర రేవంత్రెడ్డి పాలనలో సామాన్యుడే సమిధ. నిరుపేద ప్రభుత్వ భూమిలో గుడిసె వేసినా! సామాన్యుడు లక్షలు పెట్టి అన్ని అనుమతులతో ఇల్లు కట్టుకున్నా!! జీహెచ్ఎంసీ.. హైడ్రా.. రెవెన్యూ.. ఇరిగేషన్.. తెల్లారకముం�
ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందారు. గంధమల్ల రవి అనే వ్యక్తి యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే అయిలయ్య ఇంట్లోని పెంట హౌస్లో
' గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను.. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే.. ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేదే లేదు' అంటూ తుంగతుర్తి ఎమ్�
Vikarabad | పెద్దేముల్ మండల పరిధిలోని పాషాపూర్ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉన్నారు. కానీ వారికి సరిపడా నీటి వనరులు మాత్రం లేవు. ఎన్నికల ముందు పాలకులు రావడం.. హమీలు ఇవ్వడం.. ఓట�
ప్రజాపాలనలో రైతులకు పెద్దపీట వేయడం జరిగిందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం బిజినేపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
Rajasthan : బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాపై వేటు వేశారు. షోకాజ్ నోటీసు జారీ చేసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ దళిత నేత ఆలయానికి వెళ్లి వచ్చిన తర్వాత.. ఆ గుడిని బీజేపీ నేత శుద్ధి చేశారు. ఈ నేపథ్యంల�
Amarachinta | ఒకటవ తేదీ నుంచి రేషన్ కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నుంచే ఆత్మకూర్, అమరచింత మండలాల్లోని రేషన్ షాపుల ముందు పేదల�
Jadcherla MLA | ఆయన పేరు అనిరుధ్ రెడ్డి...! అధికార పార్టీ ఎమ్మెల్యే..! సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన అధికార పార్టీలోనే ప్రతిపక్ష నేతలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావిం
MP Arvind | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే నవోదయ విద్యాలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
Congress MLA | కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీరుపై ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే (MLA) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నవారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని అన్నారు. నిన్నమొన్న పార్టీలో �
Eldhose Kunnappilly: మగవారి హక్కుల కోసం కమిషన్ ఏర్పాటు చేయాలని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎల్దోష్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ముసాయిదాను కూడా తయారు చేసినట్లు చెప్పారు. ఆడవాళ్ల ట్రాప్ నుంచి
Karnataka CM Siddaramaiah | తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పని చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ఇందు కోసం 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందన్నారు.