Nagarkurnool | రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అందించాలని తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండి, వీపీ గౌతమ్.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో�
భూసమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ఏర్పాటుచేసిన రెవెన్యూ సదస్సులకు (Revenue Sadassulu) ప్రజాదారణ కరువైంది. మొదటిరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రం (కారేపల్లి), గిద్దవారి
తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టిన రోజు సదర్భంగా హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పా
నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తీరు కంచె చేను మేసిన వైనంలా ఉందని నడిగడ్డ కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. గద్వాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ మీడియాతో మాట్లాడా
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మూడు నెలలు కావస్తున్నా పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమలుకు సాధ్యంకానీ హామీలను ప్రకటించి అధికారం చేపట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఆదివారం అమెరికాలోని డాలస్లో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసై�
Thummala Nageshwar Rao | వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు నారాజ్ అయ్యారా? సొంత సర్కారు పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? రైతులతో ముడిపడిన తన శాఖకు సంబంధించిన పథకాల అమలు తీరుపై ఆగ్రహంగా ఉన్నారా? నిధుల కేటాయింపుపై మ�
Rajeev Yuva Vikasam | రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని ప్రభుత్వం ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.
Yellampally | ఆసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్టలు వెలిశాయి. రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణలకు పాల్పడటంతో అధికార యంత్రాంగం చేష్టల
పాలకులు, అధికార యంత్రాంగం ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించకపోతే జనం సమస్యల వలయంలో చిక్కుకుంటారు. ఒక్కోసారి పాలకుల నిర్లక్ష్యానికి మూల్యంగా కొందరు అభాగ్యులు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది.