రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి, సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య �
Malreddy Rangareddy | మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని సోమవారం మంత్రి శ్రీధర్ బాబు తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి తొర్రూర్లోని ఎమ్మెల్యే �
MLA Anil Jadav | ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భాస్కర్ మృతదేహానికి ఆయన సొంత గ్రామం బోథ్ మండలం పొచ్చర గ్రామానికి తీసుకొచ్చారు. ఈ సంద�
ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం.. ఎవరూ ఎటువంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ ఊదర గొట్టే మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
‘మార్పు’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంతకంటే మించి ఏమున్నది గర్వకారణం? రోజుకో కూల్చివేత... వారానికో బలవంత భూసేకరణ తప్ప! ఇది నిజం. పట్టణం, పల్లె అనే తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం బడుగుల
‘ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడుతాయి. ఏదో ఒక సాకు చూపుతూ పిటిషన్లు వేసి వాటిని అడ్డుకోవడం సరికాదు. తెలంగాణలోనూ కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు.
వానకాలం పంటల సీజన్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో పంటలు వేసుకోవడనికి రైతులు సిద్ధమవుతున్నారు.
నిన్న ఐదు గంటలపాటు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి చర్చించింది ఏమిటి? తీసుకున్న నిర్ణయాలేమిటి? అని ముఖ్యమంత్రి, మంత్రులను శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నిలదీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ను అణచివేయాలని చూస్తున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన్రావు తనయుడు, బీఆర్ఎ�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు నిర్వీర్యం అవుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
కేసీఆర్ హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన కోడింగ్ పాఠశాలలో చదివిన అనూష, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 582 మార్కులతో టాపర్గా నిలిచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు