Harish Rao | జీతం రాకపోవడంతోపాటు పని ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఉపాధి హామీ ఏపీవో మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.
దశాబ్దాలుగా భూమిని నమ్ముకుని.. సాగు చేసుకుంటూ జీవనాధారం పొందుతున్న రైతులకు ప్రభుత్వం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రైతులకు బువ్వ పెట్టే భూమిని ప్రభుత్వం అప్పనంగా తీసుకునే ప్రయత్నం చేస్తూ రైతులను
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో రాష్ట్ర ప్రభుత్వానికి భంగపాటు ఎదురవుతున్నది. అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లను మంజూరు చేయడంతో.. అవి కేంద్ర ప్రభుత్వ పీఎంఏవై యాప్లో తిరస్కారానికి గురవుతున్నాయి.
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయమైన పరిహారం దక్కాలని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వార్తలు రాసిందని తాము కూడా రైతుల పక్షాన నిలదీయడంతో ఎట్టకేలకు ప్లాట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ�
‘తెలంగాణ సమాజంలోనే, మా రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉన్నది’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితా నుంచి గతంలో తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఆ దిశగా ఇప్పటికే బీసీ కమిషన్ సైతం బహిరంగ విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్త�
క్యాబినెట్ సమావేశం ఈనెల 10న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యా హ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ భేటీ జరుగనున్నది.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడంలో తీవ్రజాప్యం చేయడం కాంగ్రెస్ పాలకులకు పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పాలనలోనే స్థానిక ఎన్నికలకు ఇలా ఏండ్లకేండ్లు బ్రేకులు పడటం సహజంగా మారింది.
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచుతాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా కల్పిస్తాం, కార్పొరేషన్ను బలోపేతం చేస్తాం’ అంటూ ఎన్నికల్లో హామీలు గుప్పించిన హస్తం పార�
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ఓటర్లకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.