BC Reservations | ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
‘20 ఏండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఇండ్లను కూలుస్తమని నోటీసులు ఇచ్చింది. అధికారులు ఎప్పుడు వచ్చి మా ఇండ్లను కూలుస్తరోనని భయమైతాం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లునుపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ, బీఆర్�
దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు పరిశ్రమలను రప్పించి ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తే, కాంగ్రెస్ నేతలు మాత్రం దానిని నిలువు దోపిడీ చేసే కుట్రలు చేస్తున్�
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘంతోపాటు పార్టీ నాయకులు మళ్లీ గురుకులాల బాట పట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.
కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ చానళ్లు బీఆర్ఎస్ నేతలపై అసత్య ప్రచారాన్ని ఆపకుంటే మళ్లీ దాడులు జరుగుతాయని ఓయూ విద్యార్థి నేత, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య హెచ్చరించారు.
Kothagudem | రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే సచివాలయం మొత్తం టీడీపీ తాజా, మాజీ నేతలతో నిండిపోయింది.