RS Praveen Kumar | కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కమీషన్ల పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 17పై ఆయన మండి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 20 నెలలు మాత్రమే గడిచింది. కానీ ఈ కాలంలోనే తీసుకున్న అప్పులు ఎంతో తెలుసా? అక్షరాలా 2.17 లక్షల కోట్లు. మరి.. అప్పుల ద్వారా తెచ్చిన ఈ నిధులను ఏం చేసినట్టు?. గత 20 నెలల కాలంలో కాంగ
స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని ప్రగల్భాలు పలికింది. రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప
నిరుద్యోగుల ఆశల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మళ్లీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యే స్థితికి చేరుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025 ఆగస్ట�
అధికారం ఇవ్వండి చాలు.. ఆరు నెలల్లో అన్ని సమస్యలు హాంఫట్ చేస్తామన్నట్టుగా గారడీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామనేది ఒకటి.
KN Rajnna | కర్నాటక సహకార మంత్రి, ముఖ్యమంత్రి మద్దతుదారుడైన కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దదారు�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
MLA Sabitha | నగరంలో అనేక చోట్ల ఇప్పుడు ఏర్పడుతున్న వరద ముంపునకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య
బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ నమ్మించి వంచన చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహించారు. జగిత్యాల జిల్లా లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థా�
రైతుల అకాల మరణంతో చితికిపోయిన కుటుంబాలకు ఆర్థికంగా ఆసరాగా నిలిచే రైతుబీమా పథకం అమలుకు గండం ఏర్పడింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత పాలసీ గడువు ముగియనున్నది.
ఏ కారణంతోనైనా రైతు మృతి చెందితే, ఆయా రైతు కుటుంబాలు వీధినపడకుండా, వారికి అండగా నిలిచేలా కేసీఆర్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది.