కోరి తెచ్చుకున్న కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని కొల్లాపూర్కు చెందిన మొక్కజొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతు ల పరిస్థితి కాంగ్రెస్ పాలన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని పలుచోట్ల అకస్మాత్తుగా వెలసిన ఫ్లెక్సీలపై రోజంతా అ�
అయ్యోదేవుడా మాకు ఇదేం గోస.. ఆరుగాలం కష్టించి పంట పండించే మా రైతుల మీద ఇంతగా పగబట్టావు. నోటి కాడికొచ్చిన బువ్వ నేల పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.
Srinivas Goud | ఓ ఐదు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికా తెలంగాణ తెచ్చుకున్నది..? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా.. 12 లక్షల మంది వ�
బ్రిడ్జిల నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సీఎం రేవంత్తో పాటు మంత్రుల ఫొటోలను గాడిదకు అతికించి బ్రిడ్జి సాధన సమితి నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా జనగామ మండలం గా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శాఖల కేటాయింపులో మాత్రం కొత్త కొ ట్లాట మొదలైనట్టు విశ్వసనీయ వర్
రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పత్తి వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు చేయబోమని అల్టిమేటమ్ జారీచేశారు.
పెండింగ్ ఉన్న 9 నెలల జీతాలను చెల్లించాలని వాణిజ్య పన్నులశాఖ డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. దాదాపు ఎనిమిదేండ్లపాటు వానకాలం ప్రారంభానికి ముందే నిర్మల్ జిల్ల�