తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని, దివాలా తీసిందని చెప్తున్న రేవంత్రెడ్డి సర్కారు అడ్డగోలుగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు మరోసారి వెలుగులోకి వచ్చింది.
Rajanna Siricilla | బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఉద్యోగులు సరైన సమయానికి ఆఫీసుకు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఉదయం 10.45 గంటలకు కూడా ఏ ఒక్క ఉద్యోగి రాలేదు.. కార్యాలయాలు తెరుచుకోలేదు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ పనులు ఆలస్యంపై రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్ప�
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు హరిగోస పడుతున్నారు. యూరియా బస్తాల కోసం రైతులు సింగల్ విండో గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల్లో పడిగాపులు కాస్తున్నారు.
యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారికి మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలకు దిగింది. అధికారులకు వినతిపత్రాలు అందించి, యూరియా కొరత తీర్చే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు ఈవారం మరో రూ.1,000 కోట్ల రుణం పొందింది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన ఈ వేలంలో పాల్గొని రాష్ట్ర ఆర్థికశాఖ ఈ మొత్తాన్ని సేకరించింది.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టంచేశా
Farmers | కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నందున మొక్కజొన్న, వరి పంటలకు యూరియా అవసరమవుతున్ననేపథ్యంలో యూరియా బస్తాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద క్యూలైన్లు కడుతున్నారు.
Congress Govt | రైతులకు సరిపడా యూరియాను అందించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మండిపడ్డారు. పత్తి చేలు గూడకు వొచ్చిందని, వరి కలుపు దశలో ఉందని
BRS Party | వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే.. బీసీ కదన భేరి సభను వాయిదా వేస్�
Gandhi Bhavan | రాష్ట్రంలోని నిరుద్యోగ యువత అధికార కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడమే కాకుండా, జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించి, ఏ ఒ�
Komatireddy Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను, మా అన్న ఇద్దరం సమర్థులమే.. ఇద్దరం గట్టిగా ఉన్నాం.. మంత్రి పదవులు ఇస్తే తప్పేంటన�