సీఎం రేవంత్రెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పిలిచి సమస్యలను దసరా లోపు పరిష్కరించకపోతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున అభ్యర్థిని నిలబెట్టి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తామన�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడింది అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను �
Telangana Secretariat | తెలంగాణ సచివాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సచివాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
RS Praveen Kumar | రాష్ట్రంలోని నిరుద్యోగుల చేతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
KTR | కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
MLA Rajagopal Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి బహిరంగ
Bathukamma Song | బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు.. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ బతుకమ్మ పాటలను ప్రత్యేకంగా పాడారు. మార్పు మార్పని వలలో... మనలని ముంచిండ్రే వలలో... అంటూ రేవంత్ సర్కార్ను చీల్చిచెండాడుతున�
Harish Rao | దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఇంతియాజ్ అహ్మద్ విమర్శించారు. తెలంగాణభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి పాలనలో మైనారిటీలకు క�
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లుగా నియమితులైన వారు పండగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. సుమారు 500 మందికి రెండు నెలలు గడుస్తున్నా.. వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.