‘రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను క్రమబద్ధీకరిస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాం గ్రెస్ ఇచ్చిన కోటిన్నొక్క హామీల్లో ఒకటి. మరిప్పుడు ఆ హామీ గురించి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్లో వెలుగు చూసిన రూ.187 కోట్ల స్కామ్ లింకులు తెలంగాణలో బయటపడటం సంచలనంగా మారింది. ఈ స్కామ్లోని మొత్తం డబ్బులో రూ.45 కోట్లు హైదరాబాద్కు తరలిరావడం, అందునా ఒ�
నిర్మల్ జిల్లాలోని సోన్ మండల కేంద్రంలో 90 శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. పేద రైతులు కావడంతో బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకుంటూ పంటలు పండిస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర�
జంట జలాశయాల సమీపంలో నిర్మాణాలకు ఎఫ్టీఎల్, బఫర్జోన్, నిషేధిత, ఆంక్షల జోన్ల వంటి నిబంధనలు ఉన్నట్టే.. ఇతర నీటి వనరుల సమీపాల్లో నిర్మించే భవన నిర్మాణాల అనుమతుల కోసం కూడా ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంట�
రుణమాఫీ కాలేదని పోస్టులు పెట్టినా పోలీసులు కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాము కూడా అదే పద్ధతిలో స్పందిస్తామని, దాడ�
రైతులందరికీ రుణమాఫీ చేయాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి బీఆర్ఎస్ తలపెట్టిన రైతు ధర్నా శిబిరంపై కాంగ్రెస్ మూకలు చేసిన దాడిపై విచారణ సజావుగా సాగేనా అనే అనుమానాలు వ్యక్తమవ
పంట రుణమాఫీపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. వారం రోజులుగా కట్టంగూర్ వ్యవసాయ కార్యాల యం, రైతువేదికల చుట్టూ రైతులు వరుస కడుతున్నారు. గ్రామాల నుంచి వచ్చిన రైతులు తమకు రుణమాఫీ వర్తింస్తుందా లేదా అని
బిల్లుల కోసం పాత బడికి పూతలు పెడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పథకం కింద పెద్దమొత్తంలో నిధులు మంజూరు కాగా, నాలుగేండ్ల క్రితం మూతపడిన స్కూల్కు మరమ్మతులు చేస్తున్నారు.
ప్రయాణికులే తమ దేవుళ్లనే ఆర్టీసీ నినాదంపై ప్రస్తుత ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తున్నది. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ సంస్థను కాపాడేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకోవడమే కాకుండా, ఆ సంస్థకు �
సారూ.. మాకెప్పుడవుతుంది రుణమాఫీ అంటూ రైతులు కొత్తూరు మండల వ్యవసాయ కార్యాయలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తూరు మండలంలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో పాస్పుస్తకాలు, బ్యాంకు బుక్కులు
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ షరతుల్లేకుండా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని అన్నదాతలను మాయ చేసి అధికారంలోకి రాగానే మొండి చెయ్యి చూపుతున్నది. నిబంధనల పేరుతో ఎన్నో కొర్రీలు పెడుతూ �
రేవంత్ సర్కారు అందరికీ రుణమాఫీ చేయక రైతులను అరిగోస పెడుతున్న తీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏ ఊరిలో చూసినా బ్యాంకుల వద్ద బారులు, సొసైటీలు, వ్యవసాయ కార్యాలయాల వద
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్-సోలిపూర్ గ్రామాల మధ్య ఉన్న రెండు కాజ్వేలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కాజ్వేలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారు.