తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు అన్నివిధాలా అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోమవారం సెక్రటేరియట్లో గద్దర్ సినిమా అవార్డుల ఎంపిక కోసం విధివిధానాల ఖరా�
రాష్ట్రంలో మరికొన్ని గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చి ప్రజలపై పన్ను భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడితెచ్చి సదరు గ్రామాల నుంచి మున్సిపాలిటీల ఏర్పాట�
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.1,377 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 92 నియోజకవర్గాల్లో 1,323 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించన
Musi River | మూసీ సుందరీకరణ పేరిట.. లక్షలాది ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఇండ్లకు రెడ్ మార్క్ వేశారు. కొంతమంది నివాసితులను కూడా ఖా�
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ (Group 1 Mains) హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
KTR | వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్య
Nampally Court | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
సన్న ధాన్యానికి బోనస్పై సర్కారు మరో మెలిక పెట్టింది. మద్దతు ధరతో పాటే బోనస్ పైసలు రైతుల ఖాతాలో జమ చేయడంలేదని తెలిసింది. ముందు మద్దతుధర చెల్లించి ఆ తర్వాతే బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
దసరా పండుగ రోజున కుటుంబంతో సంతోషంగా గడుపుదామనుకున్న అన్నదాతలను అనేక ఇక్కట్లకు గురిచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్య, ఉపాధి నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉంటున్న కొడుకులు, బిడ్డలు, అల్లుళ్లు విజయదశమికి ఇం�
Manne Krishank | మెయిన్హార్ట్ సంస్థ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. మూసీ కాంట్రాక్టుపై ఎక్స్ పోస్టులను తొలగించే ప్రశ్న ఉత్పన్నం కాదు అని స్పష్టం చేశారు.
ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణం వెలుగుచూస్తున్నది. ఇటీవల సోం డిస్టిలరీ మద్యాన్ని అనుమతించి అభాసుపాలైన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో అతినీతికి పాల్పడిందనే విమర్శలు వెల్లువెతున్నాయి.
రాష్ట్రంలో హైడ్రా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుల్డోజర్ల భయానికి రెండు నెలలుగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం చిగురుటాకులా వణుకుతున్నది. కూల్చివేతల కారణంగా ఇండ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గుముఖం పట�
ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. స్కూళ్లు, దవాఖానలు, రోడ్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ప్రజలు కోరుకునే, ప్రజోపయోగమైన పనులపై దృష్టిపెట్టాలి.
మూసీ సుందరీకరణ పేరుతో వేలాది పేదల ఇండ్లను కూల్చేయడంపై శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం.. చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా ద్వారా వందలాది పేద, మధ్యతరగతి జీవితాలను రోడ్డున పడేయడంలో చొరవ చూపుతున్న ప్రభుత్వం.. పేదలకు న�
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన జీవో వివాదాస్పదంగా మారింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఏడుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుచేయాలని రోడ్లు, భవనాల �