రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరి కోతలు మొదలైనా ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కరువైంది. అక్టోబర్ మొదటివారంలోనే ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం ఒక్క కొను�
మహారాష్ట్ర కాంగ్రెస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుబులు పట్టుకున్నది. తెలంగాణ దుష్పరిపాలనా ప్రభావం తమపై పడుతుందనే ఆందోళన అక్కడి కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వెలుగు చూసిన రూ. 187 కోట్ల విలువైన ‘వాల్మీకి’ కుంభకోణంలో హైదరాబాద్లోని ఫస్ట్ ఫైనాన్స్ కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ ఇటకారి కీలక పాత్ర పోషించినట్టు ప్రత్యేక దర్యాప
కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ స్కూల్స్ను కొన్ని నియోజకవర్గాలకే కేటాయించడంపై విద్యావంతులు, మేధావులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు.అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన వీట
కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ఆరు గ్యారెంటీలేమోగాని.. సిర్పూర్(టీ) నియోజకవర్గ ప్రజల ప్రాణాలకు మాత్రం గ్యారెంటీ ఇవ్వాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు.
‘దామగుండం’ అంటే మాకో భావోద్వేగం! ఒక్క మాటలో వర్ణించలేని ప్రకృతి సృష్టించిన అద్భుతమది. గలగలపారే సెలయేర్లు.. పక్షుల కిలకిలరావాలు.. పచ్చని చెట్లు.. ఇలా ఒక్కటేమిటి దామగుండమంటే ప్రకృతి రమణీయత.
సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి చౌదరిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Mohammed Siraj | హైదరాబాదీ, టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
పోలీసు స్థలాలపై రేవంత్ సర్కారు కన్ను పడింది. నగరం నడిబొడ్డు నుంచి ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ను తరలించే ప్రయత్నం జరుగుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. గోషా మహల్లోని పోలీస్ స్టే�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే తాము ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మాజీ
పేద, మధ్యతరగతి వాళ్లు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల గురించి తెలియక డబ్బులు పెట్టి ఇండ్లు కట్టుకొని, వాటికి పన్నులు కడుతుంటే.. ఆ పేదల ఇండ్లను కూల్చడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకోవద్దని లోక్సత్తా పార్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి, ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కల్యాణ లక్ష్మి కిం�