rban MLA | కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భ�
COLLECTORATE | ఉమ్మడి పాలనలో నానా అగచాట్లు పడ్డ జిల్లా ప్రజలకు, స్వరాష్ట్రంలో మెరుగైన సేవలతో పాటు, పారదర్శక పాలన అందించేందుకు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం నత్తకే నడక నేర్పేలా నడుస్తోంది. పనులు మొదల�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. చాలా చోట్ల స్తంభాలకు బల్బులు కూడా లేవు.
పసుపు రైతులను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నిండాముంచుతున్నాయి. గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తున్నాయి. పసుపు రైతుల సమస్యలపై యంత్రాంగం తూతూ మంత్రంగా స్పందిస్తున్నది. గిట్టుబాటు ధర లే�
గిరిజనుల ఆరాధ్యదైవమైన మోతీమాత ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో నిర్వహి�
బ్రిటిషర్లు భారత దేశాన్ని విడిచి వెళ్లడానికి కారణం సత్యాగ్రహం కాదని, వారు జనం చేతుల్లో ఆయుధాలను చూశారని, పరిస్థితి ఏ స్థాయికైనా వెళ్లవచ్చునని గ్రహించారని బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చెప్పారు.
సీఎం కప్ క్రీడా పోటీల్లో విషాదం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలిపోయాడు.
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ మసాబ్ట్యాంక్�
కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాను నింపేందుకు అన్ని దారులను వెతుకున్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కుతున్నది. ఎల్ఆర్ఎస్ పేరుతో మూడేండ్ల కింద దరఖాస్తు
‘మహిళా సోదరిమణులు ఎదురు చూస్తున్నారు.. మహాలక్ష్మి పథకం ఎప్పుడా అని...2500 ఎప్పుడు వస్తాయని.. గ్యారంటీ కార్డులు ఎక్కడా అని...వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల�
కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండా 3 గంటల కరెంటేనని, ఆ విషయాన్ని దాచిపెట్టి రైతులపై కపట ప్రేమ చూపుతున్నదని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్