కరకు మాటలు, అనుచిత చేతలతో తరచుగా వివాదాస్పదం అవుతున్న సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన తీరును బయటపెట్టుకున్నారు. ప్రైవేటు టీచర్లకు చదువు, అనుభవం లేవని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా నమోదు చేయించిన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేత, కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు లగచర్ల వెళ్లిన అధికారులకు రైతులు ఎదురు తిరిగిన ఘటన అనంతరం పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నా తాము మాత్రం భూములిచ్చేది లేదని తెగేసి చెబుతున్నార�
లగచర్ల దాడి ఘటనలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని బీఆర్ఎస్ లీగల్సెల్ కన్వీనర్ సోమ భరత్కుమార్ పేర్కొన్నారు. దాడి తో ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్ట్ చేయడాన్�
ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చేస్తున్న ప్రతీ తప్పును ఊరూరా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బీఆర్ఎస్దేనని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంత�
నర్సరీల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. వనమహోత్సవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీల్లో మొక్కలు పెం చేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా.. అవన్నీ పచ్చగడ్డి పాలవుతున్నాయి. మండలంలోని భైరం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని.. ప్రభుత్వ తీరుతో పత్తి, వడ్లు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు �
అందరికీ అన్నం పెట్టే అన్నదాతను కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నది. కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు తాత్సారం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వారాలు గడిచినా కొనుగోలు చేయడ�
R Krishnaiah | కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థులపై లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు.
జూనియర్ లెక్చరర్(జేఎల్) పోస్టుల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎడతెగని తాత్సారం చేస్తున్నది. కొన్ని సబ్జెక్టులకు ఫలితాలు విడుదలైనా, మరికొన్నింటి సబ్జెక్టుల ఫలితాలు విడుదల చేయలేదు.
‘మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి’ అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊరూవాడా తిరిగి కాంగ్రెస్ నాయకులు ఊదరగొట్టారు. కాంగ్రెస్ నేతల ప్రగల్భాలు చూసిన కేసీఆర్ ప్రజలకు హితవు పలికారు. ‘కాంగ్రెస్కు అవకాశమిస్తే �
ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికీ సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు ఆర్భాట ప్రకటనలు బోగస్ అని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు మొదలై నెలరోజులు దాటినా నేటికీ
వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో దాదాపు 64 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకంగా వేసిన కమిటీతో దాదాపు పక్షం రోజులుగా అధికారులు విచారణ జరిపారు. చివరకు ప్రధానోపాధ్యాయ�