రాష్ట్రంలో ఉన్నత విద్యకు నిధుల కేటాయింపులో సర్కారు వివక్ష కనబరుస్తున్నది. చిన్న వర్సిటీలను చిన్నచూపు చూస్తున్నది. ఉస్మానియా, కాకతీయ తప్ప మిగతావి అన్నీ చిన్న వర్సిటీలే. వీటికి సొంతంగా సమకూరే ఆదాయం తక్కు�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం ఓ నిరుపేద గిరిజన మహిళకు శాపంగా మారింది. లబ్ధిదారుల గుర్తింపును, ఎంపిక ప్రక్రియ సమగ్రంగా, పకడ్బందీగా చేపట్టిన కారణంగా ఓ నిరుపేద గిరిజన మహిళ తన గూడును కోల్పోయింది. మళ్లీ కట్టుక�
రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. చివరకు అనేక మంది కర్షకులకు రిక్త‘హస్తం’చూపించింది. రేషన్ కార్డులు లేవని.. రుణం ఎక్కువ ఉందని.. ఇలా ఏవేవో కారణాలు చెప్పి.. సర్వే చేపట్టి కాలయాప�
డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) చేయడం తమ వల్ల కాదని రాష్ట్ర వ్యాప్తంగా ఏఈవోలు ఒకవైపు నెత్తీ నోరు మొత్తుకున్నా.. ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. సర్వే చేయడానికి ఏఈవోలు ఎందుకు నిరాకరిస్తున్నారో..
కాంగ్రెస్ సర్కారు రైతులను దగా చేసింది. ఎన్నికల ముందు అనేక ఆశలు చూపి, గద్దెనెక్కిన తర్వాత దొంగదెబ్బ తీసింది. అన్నిరకాల వడ్లకు మద్దతు ధరపై క్వింటాల్కు 500 బోనస్ ఇస్తానని హామీలు గుప్పించిన సీఎం రేవంత్రెడ