Karti Chidambaram | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 27 తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. దాంతో నామినేషన్లు జోరందుకున్నాయి. తాజాగా తమిళ
అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఆదివారం పరిగి వ్యవసాయ మా ర్కెట్ యార్డులో నిర్వహించిన ఓట్ల లెక్కింపు నేతల మధ్య హోరాహోరి పోట�
Paras Saklecha | సినిమా వాళ్లు, పొలిటీషియన్స్, వ్యాపారులు సెంటిమెంట్లను బాగా నమ్ముతుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ విషయంలో ఓ మెట్టు ముందుంటారు. అలా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెంది
మరణించినవారు, మరో ప్రాంతానికి వెళ్లినవారు, స్థానికంగా నివసించనివారితోపాటు ద్వంద్వ, బోగస్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ఖాన్ �
మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్పై తప్పుడు ప్రచారం చేసిన డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మ�
Chhattisgarh by-poll | ఇవాళ గుజరాత్ రెండో (తుది) దశ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా ఒక లోక్సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని స్థానాల్లోనూ
భోపాల్: కాంగ్రెస్ అభ్యర్థి 14 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఓటమిని తట్టుకోలేని ఆయన గుండెపోటుతో మరణించాడు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఈ సంఘటన జరిగింది. హనుమాన మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసి�
శ్రీవిల్లిపుత్తూరు | కరోనా మహమ్మారి బారినపడి శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మాధవరావు మృతి చెందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు.