అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలును ‘ఎన్నికల కోడ్' పేరుతో కాంగ్రెస్ అటకెక్కించేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన ప�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపే
Bandi Sanjay | వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసి�
కార్యకర్తలు కష్టపడి పనిచేసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయని కా�
పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. టెట్ ఫీజును భారీగా పెంచడం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార�
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు
BRS Party | నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే.. తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. వంద రోజుల పాలనలో �
Bandi Sanjay | తమ ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. మాట నిలుపుకోవడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. వంద రోజుల డె�
Bandi Sanjay | హుజూరాబాద్ టౌన్ : కాంగ్రెస్ పార్టీ దోఖాబాజ్ పార్టీ అని ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆ పార్టీ అధికా
Satyavathi Rathod | మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉందని.. ముఖ్యమంత్రి అనే సోయి ఆయనకు లేదని మండిపడ్డారు.ఇం�
Gruhajyothi | రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడిన వినియోగదారులకు మార్చి నుంచి ‘0’ బిల్లు అమలు చేయాలని డిస్కంలను ఇంధన శాఖ ఆదేశించింది. గృహజ్యోతి పథకం అమలుకు సంబంధించి మంగళవారం మార్గ�
Gas Cylinder | తెల్ల రేషన్కార్డు ఉన్నవారందరికీ రూ. 500లకే గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామంటూ గతంలో గొప్పగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తీరా అమలు సమయంలో మాత్రం షరతులు విధిస్తున్నది. ఈ పథకం లబ్ధి పొందేందుకు గానూ మూడ�
Revanth Reddy | ఈ నెల 27న మరో రెండు హమీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్�
Etela Rajender | ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే
Harish Rao | కృష్ణా రివర్ బోర్డుకు మన ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్�