ఆరు గ్యారెంటీల అమలు, లబ్ధిదారుల ఎంపిక కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్కమిటీ వేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా అందిన దరఖాస్�
Praja Palana | తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. అభయహస్తం కింద ఇప్పటివరకు 1,08,94,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిలో గృహలక్ష్మీ, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం �
Praja Palana | ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపో�
MLC Kavitha | బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనోస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడుదిగుడులు ఉంటాయని.. ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. కానీ సంయమనం పాటిం�
Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిల�
హైదరాబాద్ వేదికగా ప్రియాంకగాంధీ పాల్గొన్న యూత్ డిక్లరేషన్లో ప్రతి నిరుద్యోగికి 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని బీఆర్ఎస్ �
Nominated Posts | నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యీ స్థానాలపై సమావేశంలో రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. 10 ఏండ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అధికారానికి దూరంగా ఉన్నారని, తద్వారా ఎన్నో కష
Congress 6 Guarantees | కాంగ్రెస్ పార్టీ తరుపున, అటు ప్రభుత్వం తరుపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను నిర్వహించనున్నారు. సభ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు
ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఎవరు అడ్డుపడ్డా, ఎవరు అభ్యంతరపెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సహచరులందరి తరుపున
Congress | దేశానికి స్వతంత్రం తెచ్చిందే మేము. భూమి పుట్టినప్పటి నుంచి పరిపాలన మాకు తెలుసు... అని చెప్పుకుంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మ్యానిఫెస్టోలు తయారు చేసేటప్పుడు మాత్రం నిన్న మొన్న పెట్టిన పార్టీల �
Rythu Bharosa | భూమి ఉండి సరిపోక ఇంకొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాళ్లు కౌలు రైతులు. ఇక్కడ పని అయ్యాక ఉపాధి కోసం వేరే పొలాల్లో పని చేస్తారు కాబట్టి వీరు రైతు కూలీలు కూడా. కాంగ్రెస్ లెక్క ప్రకారం ఒకే రైతు రైతు �
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల కార్డ్ సంతకం లేని పోస్ట్డేటెడ్ చెక్ (Post dated Cheque) లాంటిదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమీ చేయకుండా తెలంగాణలో (Telangana) అమలు కాన�