Revanth Reddy : ఎన్నికల హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) 'వే టు న్యూస్ కాన్ క్లేవ్ - 2026'లో మాత్రం గొప్పలకు పోయారు.
Kerala Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో రూ.1,000 కోట్ల సమీకరణకు వేట మొదలైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నగదు పైసలు వచ్చే ఫైళ్లు ఏమున్నా సరే, క్లియర్ చేయాలని స్వయంగా ముఖ్యనేత ఆదేశాలిచ్చిన�
Putta Shailaja | అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడవక ముందే ఇంతలా దాడికి పాల్పడితే మరో రెండేళ్లు ఎలా గట్టెక్కుతుందని మనం చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయన్నారు మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ.
దేశంలోని మిగతా రాష్ర్టాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ మాత్రం భావోద్వేగాల పునాదుల మీద ఏర్పడింది. ఇక్కడ కదిలిస్తే అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు
కొట్లాడితే కొలువులే కొ
కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా కాంగ్రెస్ను వదలబోమని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వ�
కాంగ్రెస్ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లు రాకపోతే యాసంగి పంటలు పండేనా అని ప్ర
Minister Koppula Eshwar | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలనుంచి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని ధర్మపురి మండలం ఆరెపల్లి గ్రామానికి చ
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన డ్రోన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. మోదీ ఆయన ఉపయోగించే డ్రోన్లు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కనిపించవని ఎద్దేవా చేసింది.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలోని దురహంకార సర్కార్కు వ్యతిరేకంగా ఓటు వేశారని కాంగ్రెస్ నేత దీపీందర్ హుడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్, పంజాబ్, మణిప�