పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రానికి చెందిన కనికిరెడ్డి మల్లేష్ (47)శరీర దానానికి అంగీకారం తెలుపుతూ శుక్రవారం సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ సమక్షంలో శ�
Minister Satyavati | మహబూబాబాద్ జిల్లా సీరోల్, బయ్యారంలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్.దీక్షిత(సీరొల్), బానోత్ నిహారిక(బయ్యారం) ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఆగా ఖాన్ అకాడమీ �
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర శాసనమండలి శాసనసభ్యుల కోటాలో శాసనమండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి విద్యుత్ శాఖ మంత్రి గుం
మంత్రి సత్యవతి రాథోడ్ | ఆదిమ గిరిజన సంక్షేమ సలహా కమిటీ, ఉట్నూరు(ఐటిడిఏ)కు చైర్మన్గా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ఆదివాసి ముద్దుబిడ్డ కనక లక్కేరావుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత
లక్షెట్టిపేట రూరల్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన నూటెంకి రవీంద్ర రాసిన ‘అతడే అలిగిన్నాడు’ గుండెను తాకే కవిత అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రవీంద్రను అభినందిస్తూ ప�
సివిల్స్ ర్యాంకర్స్ను అభినందించిన మంత్రి దయాకర్రావు | యూపీఎస్సీ-2020 ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే 20వ ర్యాంకు సాధించిన శ్రీజ, 413వ ర్యాంకు సాధించిన
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం | రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్ర